Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

నైటింగేల్ అవార్డ్స్ ను  అందించిన రాష్ట్రపతి

నైటింగేల్ అవార్డ్స్ ను అందించిన రాష్ట్రపతి

ఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నర్సులకు నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్స్ 2024ను ప్రదానం చేశారు.నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును ... Read More

మూడు సంవత్సరాల కనిష్టానికి  క్రూడాయిల్ ధరలు

మూడు సంవత్సరాల కనిష్టానికి క్రూడాయిల్ ధరలు

న్యూస్ వెలుగు మార్కెట్ : అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు నిన్న దాదాపు మూడు సంవత్సరాల కనిష్టానికి పడిపోయాయి, బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ డిసెంబరు 2021 తర్వాత మొదటిసారిగా ... Read More

ప్రపంచ దేశాలకు బ్యాటరీల ఎగుమతి చేస్తాం: కేంద్రమంత్రి

ప్రపంచ దేశాలకు బ్యాటరీల ఎగుమతి చేస్తాం: కేంద్రమంత్రి

ఢిల్లీ : లిథియం అయాన్‌ బ్యాటరీలను ఎగుమతి చేసే స్థాయికి త్వరలోనే భారత్‌ చేరుకుంటుందని  కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఢిల్లీలో నిర్వహించిన సొసైటీ ఆఫ్‌ అటోమొబైల్‌ మ్యానుఫాక్చరర్స్‌ ... Read More

సీఎం రేవంత్ రెడ్డి కి చెక్కులను అందించిన  పారిశ్రామికవేత్తలు

సీఎం రేవంత్ రెడ్డి కి చెక్కులను అందించిన పారిశ్రామికవేత్తలు

తెలంగాణ : వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి  రూ. 5 కోట్ల , విరాళాన్ని  మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి ... Read More

7.7 కోట్లు విరాళం ఇచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్

7.7 కోట్లు విరాళం ఇచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్

అమరావతి :   భారీ వర్షాలు, వరదలతో నిరాశ్రయులు అయిన ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వివిధ సంఘాలు, స్థానిక సంస్థల ... Read More

30 కోట్ల విడుదలకు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఉపముఖ్యమంత్రి

30 కోట్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఉపముఖ్యమంత్రి

అమరావతి : ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు బోర్డు ద్వారా 1341 గ్రామాల్లో, సుమారు 20 లక్షల జనాభాకు తాగునీరు అందించే ఈ ... Read More

వరద బాధితుల ఆర్థిక సహాయాన్ని అందించిన ఎక్సైజ్ శాఖ

వరద బాధితుల ఆర్థిక సహాయాన్ని అందించిన ఎక్సైజ్ శాఖ

విజయవాడ వరద బాధితుల సహాయార్ధం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు ఒక రోజు వేతనంతో వచ్చిన రూ.2.70 కోట్ల విరాళం చెక్కును ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు స్వీకరించారు. ఈ ... Read More