Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

బుడమేరును పరిశీలించిన సీఎం

బుడమేరును పరిశీలించిన సీఎం

అమరావతి : బుడమేరు గండ్లు పూడ్చిన ప్రాంతాలను ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు పరిశీలించారు. ముంపుకు జరిగిన కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముడమేరుకు గండ్లు పడిన ప్రాంతాన్ని , ... Read More

పవిత్ర కృష్ణ నదీమ తల్లికి నవహారతులు ఇచ్చుటకు ఏర్పాట్లు

పవిత్ర కృష్ణ నదీమ తల్లికి నవహారతులు ఇచ్చుటకు ఏర్పాట్లు

ఇంద్రకీలాద్రి, విజయవాడ,న్యూస్ వెలుగు; శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి సూచనల మేరకు పవిత్ర కృష్ణ నదీమ తల్లికి నవహారతులు ... Read More

దసరా ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలి

దసరా ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలి

విజయవాడ,న్యూస్ వెలుగు ;ఇంద్రకీలాద్రి పై వున్న దుర్గమల్లేశ్వర స్వామివార్ల దసరా ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని దేవస్థానం అధికారులను దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. ... Read More

భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చేయాలి

భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చేయాలి

విజయవాడ,న్యూస్ వెలుగు; ఇంద్రకీలాద్రి పై వున్న దుర్గమల్లేశ్వర స్వామివార్ల దసరా ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని దేవస్థానం అధికారులను దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. మంగళవారం ... Read More

అధిక వర్షాల నుండి పంటలను కాపాడుకోవాలి

అధిక వర్షాల నుండి పంటలను కాపాడుకోవాలి

హొళగుంద న్యూస్,వెలుగు; అధిక వర్షాల నుండి పంటలను కాపాడుకోవాలని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్ట్ రాఘవేంద్ర, ఏ డి ఏ సునీత వ్యవసాయ అధికారుల పంటలను పరిశీలించారు. ... Read More

 దెబ్బతిన్న పంటలు పరిశీలన

 దెబ్బతిన్న పంటలు పరిశీలన

హోళగుంద, న్యూస్, వెలుగు:మండల కేంద్రంలో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పత్తి,మిరప పంటలను మంగళవారం ఆలూరు వ్యవసాయ సంచాలకులు డాక్టర్ సునీత,కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ ... Read More

కాకినాడ జిల్లా ముంపుప్రాంతాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం

కాకినాడ జిల్లా ముంపుప్రాంతాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం

కాకినాడ జిల్లా గొల్లప్రోలు ముంపు ప్రాంతాల్లో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ పర్యటించారు. ఏలేరు వరద ముంపు కారణంగా గొల్లప్రోలులో నీట మునిగిన జగనన్న కాలనీ, పంట పొలాలను పరిశీలించారు. ... Read More