Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

కుళ్లిపోయిన మిరప,పత్తి పంటలను పరిశీలించిన కూటమి పార్టీ నాయకులు వ్యవసాయ అధికారి

కుళ్లిపోయిన మిరప,పత్తి పంటలను పరిశీలించిన కూటమి పార్టీ నాయకులు వ్యవసాయ అధికారి

హోళగుంద, న్యూస్,వెలుగు: మండలంలో రైతులు పొలాల్లో విత్తిన పంటలు వర్షాల కారణంగా రైతులు నష్టపోయారు.మొదట్లో అనావృష్టి ఇప్పుడు అతివృష్టి వల్ల ప్రస్తుతం పంటలు దెబ్బతింటున్నాయి.మరియు పంట పండించిన రైతుకు ... Read More

ఆ పథకాన్ని 10 ఏళ్ళపాటు పొడగించిన కేంద్రం

ఆ పథకాన్ని 10 ఏళ్ళపాటు పొడగించిన కేంద్రం

ఢిల్లీ : కేంద్ర పౌర విమానాయాన శాఖ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఉడాన్ పథకాన్ని మరో 10 ఏళ్ళపాటు కొనసాగించనున్నట్లు కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ ... Read More

వరద బాధితులకు ఆర్ధిక  సహాయం అందించిన లలితా జ్యూవెలరీ అధినేత

వరద బాధితులకు ఆర్ధిక సహాయం అందించిన లలితా జ్యూవెలరీ అధినేత

అమరావతి : వరద బాధితుల సహాయార్ధం లలితా జ్యువెలిరీ మార్ట్ లిమిటెడ్ అధినేత ఎమ్.కిరణ్ కుమార్ రూ. 1 కోటి విరాళాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ... Read More

శోభాయమానంగా వినాయక నిమజ్జన వేడుకలు

శోభాయమానంగా వినాయక నిమజ్జన వేడుకలు

● బైబై గణేశా అంటూ చిన్నారులు నినాదాలు ● డప్పువాయిద్యాలతో హోరెత్తిన నందికోలు ఆడిస్తూ గణేష్ మహరాజ్ కి జై హొళగుంద...రంగులు చెల్లుకున్న చిన్నారులు, యువత ● నిమర్జన ... Read More

కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ  తప్పని సరి : కేంద్రం

కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తప్పని సరి : కేంద్రం

ఢిల్లీ : బొగ్గు మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో బొగ్గు ప్రభుత్వ రంగ సంస్థల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యకలాపాల పై  సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. CSR కార్యక్రమాల ... Read More

ఔషదాలపై జీఎస్టీ ని తగ్గించిన కేంద్రం

ఔషదాలపై జీఎస్టీ ని తగ్గించిన కేంద్రం

ఢిల్లీ : కేన్సర్‌ ఔషధాలపై గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ (జీఎస్‌టీ)ని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయించింది. నిన్న ఢిల్లీలో జరిగిన ... Read More

వరద పరిస్థితులను పరిశీలించిన ముఖ్యమంత్రి

వరద పరిస్థితులను పరిశీలించిన ముఖ్యమంత్రి

అమరావతి : విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. భవానీపురం నుండి సితార సెంటర్ మీదుగా ఊర్మిళా నగర్ వెళ్లారు..అనంతరం కబేళా సెంటర్ ... Read More