Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

ఆశ చూపించాడు.. బ్లాక్ మనీ అంటే ‘నల్ల రంగు’ నోట్లనుకున్నాడు.. ట్విస్ట్ అదిరింది బాసూ..!

ఆశ చూపించాడు.. బ్లాక్ మనీ అంటే ‘నల్ల రంగు’ నోట్లనుకున్నాడు.. ట్విస్ట్ అదిరింది బాసూ..!

 వెల్దుర్తి , న్యూస్ వెలుగు : “ఆశే నిన్ను ముంచుతుంది” అంటారు పెద్దలు. సరిగ్గా ఇదే సూత్రాన్ని నమ్ముకున్నాడు ఓ కేటుగాడు. నోట్లకు నల్ల రంగు పూసి, కెమికల్ ... Read More

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్..?

మోదీ 3.0 ప్రభుత్వం మరో కొన్ని రోజుల్లో రెండేళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకోనుంది. ఈ కీలక మైలురాయిని పురస్కరించుకుని కేంద్రమంత్రివర్గంలో భారీ మార్పులు, చేర్పులకు అంతర్గతంగా చకచకా ... Read More

పొన్నకల్లు గ్రామము లో జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలి

పొన్నకల్లు గ్రామము లో జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలి

కర్నూలు న్యూస్ వెలుగు:కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకల్ గ్రామంలో గత ఆరు నెలల క్రితం ఒక మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన సంగతి విధితమే పోలీసు వారు ... Read More

కురువ విద్యార్థులకు ప్రోత్సహక బహుమతులు..!

కురువ విద్యార్థులకు ప్రోత్సహక బహుమతులు..!

కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కర్నూలు, న్యూస్​ వెలుగు:   కర్నూలులో కురువ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. విద్యాపరంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ... Read More

కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలి: జమలయ్య

కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలి: జమలయ్య

న్యూస్ వెలుగు కర్నూలు : ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న ఇంతవరకు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయకపోవడం చాలా దారుణమని తక్షణమే గ్రామ సభలు నిర్వహించి భూయజమాని ... Read More

డెంగ్యూ పై  ప్రజల్లో అవగాహన కార్యక్రమం

డెంగ్యూ పై  ప్రజల్లో అవగాహన కార్యక్రమం

రాజంపేట, న్యూస్ వెలుగు : రాజంపేట మున్సిపల్ కార్యాలయం నందు శనివారం డెంగ్యూ డే సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ... Read More

థాయ్‌లాండ్ ఓపెన్ సెమీఫైనల్స్‌లో మలేషియా ద్వయంతో సత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి

థాయ్‌లాండ్ ఓపెన్ సెమీఫైనల్స్‌లో మలేషియా ద్వయంతో సత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి

స్పోర్ట్స్  న్యూస్ వెలుగు  : థాయ్‌లాండ్ ఓపెన్ సెమీఫైనల్స్‌లో మలేషియా ద్వయంతో సత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి తలపడనున్నారు.థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్‌లో, భారత జోడీ సత్విక్‌సైరాజ్ రంకిరెడ్డి చిరాగ్ ... Read More