Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

భారత దేశ జన గణన 2027 శిక్షణా కార్యక్రమం

భారత దేశ జన గణన 2027 శిక్షణా కార్యక్రమం

నంద్యాల, న్యూస్ వెలుగు : శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తహశీల్దార్ ఈ పద్మావతమ్మ ఆధ్వర్యంలో మన భారత దేశ ... Read More

నీటి సామర్థ్య పెంపుకు కార్యాచరణ 

నీటి సామర్థ్య పెంపుకు కార్యాచరణ 

నంద్యాల, న్యూస్ వెలుగు :  జిల్లాలో కాస్కేడ్ విధానం ద్వారా ట్యాంకులను సమర్థవంతంగా నింపేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ... Read More

అయ్యవారి కోడూరులో  ట్రాఫిక్ అంతరాయం

అయ్యవారి కోడూరులో ట్రాఫిక్ అంతరాయం

నంద్యాల, న్యూస్ వెలుగు : శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండలం అయ్యవారి కోడూరు గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ తనిఖీ కేంద్రం దగ్గర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. గురువారం ... Read More

పశువైద్యశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఏడీ

పశువైద్యశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఏడీ

నంద్యాల, న్యూస్ వెలుగు : బండి ఆత్మకూరు మండలంలోని ఏ.కోడూరు, పార్నపల్లె, బండి ఆత్మకూరు పశు వైద్యశాలలను వెలుగోడు సబ్ డివిజన్ పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ... Read More

 ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కార్యక్రమం

 ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కార్యక్రమం

నంద్యాల, న్యూస్ వెలుగు: శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండలం నారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, ఆశాడే కార్యక్రమం నిర్వహించారు. మహిళలు ప్రెగ్నెంట్ సమయంలో ... Read More

మద్యం సేవించి విధులకు హాజరు… పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

మద్యం సేవించి విధులకు హాజరు… పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

ఆన్లైన్ హాజరు లోపం… సిబ్బందికి షోకాజ్ నోటీసులు నంద్యాల, న్యూస్ వెలుగు : గోస్పాడు మండలం పసురపాడు గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ... Read More

అమరావతి – ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని  కలెక్టర్ జి. రాజకుమారి

అమరావతి – ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని కలెక్టర్ జి. రాజకుమారి

నంద్యాల, న్యూస్ వెలుగు  : అమరావతికి శాశ్వత రాజధానిగా చట్టబద్ధత లభించడం రాష్ట్ర చరిత్రలో ఒక మహత్తర ఘట్టంగా నిలిచిందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. గురువారం ... Read More