జగదీప్ ధంఖర్ సేవలు ఏనలేనివని :వైఎస్ జగన్
న్యూస్ వెలుగు అమరావతి : ఉపరాష్ట్రపతిగా , రాజ్యసభ ఛైర్మన్గా జగదీప్ ధంఖర్ సేవలు ఏనలేనివని ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన ... Read More
వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి
న్యూస్ వెలుగు అమరావతి: వ్యవసాయ, అనుబంధ శాఖలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ... Read More
అనేక జిల్లాలు నక్సలిజం నుండి విముక్తి పొందాయి:ప్రధాని మోడీ
న్యూస్ వెలుగు ఢిల్లీ :ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో నక్సలిజం , మావోయిజం ప్రభావం వేగంగా తగ్గిపోతోందని ప్రధాని మోదీ కీలక విషయాలను మీడియాతో చర్చించారు. గతంలోని రెడ్ ... Read More
22 నిమిషాల్లో కూల్చేశారు : ప్రధాని మోడీ
న్యూస్ వెలుగు ఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్రమోడీ మీడియాతో మాట్లాడుతూ, ఈ సమావేశాలు దేశానికి గర్వకారణంగా నిలుస్తాయని, మన సమిష్టి విజయాలకు నిజమైన ... Read More
అందరి సహకారం అవసరం లోక్సభ స్పీకర్
న్యూస్ వెలుగు ఢిల్లీ : వర్షాకాల సమావేశాలను దృష్టిలో ఉంచుకుని, ప్రజల ఆకాంక్షలు , జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు సభ్యులందరి సమిష్టి పాత్ర ముఖ్యమని లోక్సభ స్పీకర్ ఓం ... Read More
పార్టీ నేతలతో సమావేశం నిర్వహించిన మంత్రి
న్యూస్ వెలుగు తెలంగాణ: హైదరాబాద్ గాంధీ భవన్లో బుదవారం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక, ఉపాధి, పరిశ్రమలు, ... Read More
దేవుడినైనా ఎదురించి తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడుతా : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
న్యూస్ వెలుగు తెలంగాణ : ప్రజలు ఒక విశ్వాసం, నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ... Read More

