జేశాప్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎంపికైన విజయ్, భార్గవ్
తుగ్గలి న్యూస్ వెలుగు: జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జేశాప్) జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా తుగ్గలి మండల పాత్రికేయులు విజయ్ (వార్త),భార్గవ్ (ఉదయం న్యూస్) ఎంపికయ్యారు.ఆదివారం రోజున కర్నూలులోని ... Read More
రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం :కాంగ్రెస్ నేత బీమ
న్యూస్ వెలుగు పత్తికొండ: అన్నదాత సుఖీభవ పథకం పై రైతులు పెట్టుకున్న ఆశలు నీటిపై బుడగల్లా మారిందని కాంగ్రెస్ నేత బీమ టీడీపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారు. ... Read More
ఎయిర్ ఇండియాకు కీలక ఆదేశాలను జారీచేసిన: DGCA
ఢిల్లీ న్యూస్ వెలుగు : ముగ్గురు సీనియర్ అధికారులను వెంటనే తొలగించాలని ఎయిర్ ఇండియాను డీజీసీఏ ఆదేశించింది. ఎయిర్ ఇండియా పై ముగ్గురు అధికారులను తక్షణమే తొలగించాలని డైరెక్టరేట్ జనరల్ ... Read More
రైతులకు డ్రోడ్ల పంపిణీ
తుగ్గలి న్యూస్ వెలుగు: తుగ్గలి మండల పరిధిలోని గల పగిడిరాయి రైతు సేవా కేంద్రం నందు వ్యవసాయ అధికారులు,తెలుగుదేశం పార్టీ నాయకులు సిహెచ్సి డ్రోన్ ను రైతులకు పంపిణీ ... Read More
పురాతన శివాలయానికి మరమ్మత్తులు
తుగ్గలి న్యూస్ వెలుగు: తుగ్గలి మండల పరిధిలోని గల రాతన గ్రామంలో గల పురాతన శివాలయానికి భక్తుడు మరమ్మత్తులు చేయిస్తున్నాడు. పురాతన శివాలయం శిథిలావస్థకు చేరడంతో గుడికు రంద్రాలు ... Read More
అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి
ఢిల్లీ న్యూస్ వెలుగు : 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, సీనియర్ అధికారులతో కలిసి న్యూఢిల్లీలోని ... Read More
యోగా శాంతికి మార్గాన్ని అందిస్తుంది: ప్రధాని మోడీ
న్యూస్ వెలుగు విశాఖపట్నం : ప్రపంచంలో పెరుగుతున్న ఒత్తిడి, అశాంతి , అస్థిరత మధ్య యోగా శాంతికి మార్గాన్ని అందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. శాంతియుత, స్థిరమైన ... Read More

