యోగా దినోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూస్ వెలుగు అప్డేట్ : దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉత్సాహంగా, సంఘటితంగా జరుపుకుంటున్నారు. డెహ్రాడూన్లోని పోలీస్ లైన్లో శనివారం జరిగిన యోగా శిబిరంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ... Read More
నందనపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం
కర్నూలు, న్యూస్ వెలుగు: కర్నూలు మండలం నందనపల్లి గ్రామంలో ఎంపీపీఎస్ పాఠశాలలో ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ... Read More
పి.రుద్రవరంలో… ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
కర్నూలు, న్యూస్ వెలుగు: కర్నూలు మండలం పి. రుద్రవరం గ్రామంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని గ్రామంలో యోగా దినోత్సవం నిర్వహించారు. సచివాలయం సెక్రటరీ, సిబ్బంది, గ్రామ పెద్దల ... Read More
సేవ్ ఆర్డీటీ ప్రజా పరిరక్షణ పాదయాత్ర ముగింపు పాదయాత్రకు భారీగా తరలివచ్చిన ప్రజలు
న్యూస్ వెలుగు అనంతపురం: సేవ్ ఆర్డీటీ ప్రజా పరిరక్షణ పాదయాత్ర ముగింపు పాదయాత్రకు భారీగా తరలివచ్చిన ప్రజలు గురువారం కళ్యాణదుర్గం మున్సిపాలిటీ గుబనపల్లి గ్రామం నుండి ప్రారంభమైన సేవ్ ... Read More
వైఎస్ జగన్ ఆలయ నిర్మాణానికి 28 కోట్లు ఇచ్చారు : ఎంపి
న్యూస్ వెలుగు వైయస్ఆర్ జిల్లా: గండి క్షేత్రం వీరాంజనేయ స్వామిని దర్శించుకున్న ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డికి వేదపండితులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికి వేద ఆశీర్వాదం అందించినట్లు ... Read More
పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించిన వైఎస్ షర్మిల
న్యూస్ వెలుగు విజయనగరం: కాంగ్రెస్ పార్టీ జిల్లాల విస్తృత స్థాయి సమావేశాల్లో భాగంగా గురువారం విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా నేతలతో, కార్యకర్తలతో చర్చించడం జరిగింది. రాష్ట్రంలో కూటమి ... Read More
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయండి: మాజీ ఎమ్మెల్సీ
న్యూస్ వెలుగు కర్నూలు: ఆదోని బిజెపి ఎమ్మెల్యే పై, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుడిసె కృష్ణమ్మపై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్సీ ... Read More

