పెరిగిన కరోన కేసులు ..!
న్యూస్ వెలుగు ఢిల్లీ : దేశంలో కరోనా క్రమంగా వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల పదిమంది మృతి చెందారు. కేరళలో ఐదుగురు,ఢిల్లీలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ... Read More
విదేశి పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ
న్యూస్ వెలుగు : భారత్ ప్రధాని నరేంద్ర మోడీ విదేశి పర్యటనలో ఉన్నట్లు PMO ఓ వర్గాలు వెల్లడించాయి . విదేశి పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్కు ... Read More
అంతరిక్ష ప్రయాణం వాయిదా : ఇస్రో
న్యూస్ వెలుగు అప్డేట్ : యాక్సియం-4 మిషన్లో భాగంగా.. భారత వ్యోమగామి శుభాంశు శుక్లాతో సహా నలుగురి అంతరిక్ష ప్రయాణం ఈనెల 19వ తేదికి వాయిదా పడినట్లు భారత ... Read More
ఆపరేషన్ సిందూర్ ఒక ఉదాహరణ : అమర్ప్రీత్ సింగ్
న్యూస్ వెలుగు అప్డేట్ : భారత వైమానిక దళ సామర్థ్యం, పోరాట పటిమ, కార్యాచరణకు ఆపరేషన్ సిందూర్ నిదర్శనమని భారత వైమానిక దళ సిబ్బంది ప్రధానాధికారి అమర్ప్రీత్ సింగ్ అన్నారు. ... Read More
కుప్పకూలిన హెలికాప్టర్..!
న్యూస్ వెలుగు బ్రేకింగ్ : పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్నాథ్కు డెహ్రాడూన్ నుంచి ప్రయాణికులతో వెళ్తున్న హెలికాప్టర్ మార్గమధ్యంలో కుప్పకూలింది. ప్రమాదంలో గల్లంతైన ఆరుగురు వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు.... ... Read More
పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
న్యూస్ వెలుగు అప్డేట్ : దేశ స్వావలంబనకు కీలక పాత్ర పోషిస్తున్న బొగ్గు గనుల శాఖని పటిష్టం చేయటంలో ఆశాఖ మంత్రి కిషన్ రెడ్డి ముందున్నారని ప్రధానమంత్రి అన్నారు. ... Read More
భక్తులతో కిక్కిరిసిన యాదాద్రి
న్యూస్ వెలుగు యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సెలవు రోజు ... Read More

