చలో విజయవాడ పిలుపునిస్తాం..! డివైఎఫ్ఐ
కర్నూ లు న్యూస్ వెలుగు : డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కర్నూల్ నగరంలోని స్థానిక బిర్లా కాంపౌండ్ లో రోడ్డుపైన బహిరంగంగా అధ్యయనం చేస్తూ డీఎస్సీ ... Read More
ఉచితమేగా డీఎస్సీ
కర్నూలు న్యూస్ వెలుగు : కర్నూలు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థుల కోసం ఉచిత మెగావి డి.యస్.సి. క్రాష్ కోర్సు శిక్షణను విజయవాడలో నిర్వహించనున్నారు. ముఖ్యంగా అంధులు, బధిరులు ... Read More
76 సెంటర్లలో ఇంటర్మీడియట్ పరీక్షలు
జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి 76 సెంటర్లలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య. కర్నూలు ... Read More
పాకిస్తాన్ కాల్పులకు బదులిచ్చిన భారత్
న్యూస్ వెలుగు : జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైన్యం నిన్న రాత్రి జరిపిన కాల్పులకు భారత సైన్యం సమర్థవంతంగా ప్రతిస్పందించింది. జమ్మూ కాశ్మీర్ కేంద్ర ... Read More
ముగ్గురు ఆర్మీ సిబ్బందిమృతి
జమ్మూ న్యూస్ వెలుగు : జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో ఈరోజు వాహనం అదుపుతప్పి 700 అడుగుల లోతైన లోయలో పడిపోవడంతో ముగ్గురు ఆర్మీ సిబ్బంది మరణించారు. జమ్మూ-శ్రీనగర్ ... Read More
మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రశ్నేలేదు : బండి సంజయ్ కుమార్
తెలంగాణ న్యూస్ వెలుగు :మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రశ్నే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు స్పష్టం చేశారు. తుపాకులు పట్టుకుని అమాయకులను ... Read More
జపాన్ మంత్రితో సమావేశం కానున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
ఢిల్లీ న్యూస్ వెలుగు : రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం న్యూఢిల్లీలో జపాన్ మంత్రి జనరల్ నకతానితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో, ప్రస్తుత ప్రాంతీయ ... Read More

