BREAK NEWS

దేశవ్యాప్తంగా NIA సోదాలు

దేశవ్యాప్తంగా NIA సోదాలు

ఢిల్లీ న్యూస్ వెలుగు : ఖలిస్తానీ ఉగ్రవాదులు పాకిస్తాన్ మద్దతుతో సరిహద్దు దాటి ఆయుధాలు మరియు మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ... Read More

నరేంద్ర మోదీతో  చంద్రబాబు భేటీ

నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ

ఢిల్లీ  న్యూస్ వెలుగు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో సమావేశమయ్యారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ.. కేంద్ర నిర్ణయానికి రాష్ట్రం ... Read More

నివాళులు అర్పించి పవన్ కళ్యాణ్

నివాళులు అర్పించి పవన్ కళ్యాణ్

నెల్లూరు న్యూస్ వెలుగు : జమ్మూ & కాశ్మీర్ లో రెండు రోజుల క్రితం ఉగ్రవాద దాడిలో మృతిచెందిన ఆంధ్రప్రదేశ్, కావలి పట్టణానికి చెందిన సోమిశెట్టి మధుసూదన రావు ... Read More

దేశ అభివృద్ధికి  మానవ మేధస్సును ఉపయోగించండి

దేశ అభివృద్ధికి మానవ మేధస్సును ఉపయోగించండి

గుంటూరు   నాగార్జున వర్సిటీ : మానవ మేధకు గుర్తింపుగా  ప్రపంచ మేధోసంపత్తి దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నట్లు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్ ఆచార్య కె.రామ్ మోహన్ ... Read More

తుగ్గలి మండలంలో 72.45 శాతం ఉత్తీర్ణత

తుగ్గలి మండలంలో 72.45 శాతం ఉత్తీర్ణత

తుగ్గలి న్యూస్ వెలుగు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాలలో తుగ్గలి మండల విద్యార్థులు సత్తా చాటారు. తుగ్గలి మండల వ్యాప్తంగా ... Read More

మానవత్వంపై జరిగిన దాడి ఇది : వైస్సార్సీపీ

మానవత్వంపై జరిగిన దాడి ఇది : వైస్సార్సీపీ

అమరావతి  న్యూస్ వెలుగు  : కశ్మీర్‌లో పర్యాటకులపై దాడిని మానవత్వంపై దాడిగా వైయస్‌ఆర్‌సీపీ పరిగణిస్తోందని వైయస్‌ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి  ఉగ్రదాడిలో చనిపోయిన వారి ఆత్మకి శాంతి ... Read More

ఉగ్రవాద దాడి భాదిత కుటుంబాలకు సానుభూతిని తెలిపిన డిప్యూటీ సీఎం

ఉగ్రవాద దాడి భాదిత కుటుంబాలకు సానుభూతిని తెలిపిన డిప్యూటీ సీఎం

న్యూస్ వెలుగు : జమ్మూ & కాశ్మీర్, పహల్గాం లో నిన్న జరిగిన ఉగ్రవాద దాడిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన  చంద్రమౌళి,  మధుసూదన రావు మృత్యువాత పడటం తీవ్ర ... Read More