దేశవ్యాప్తంగా NIA సోదాలు
ఢిల్లీ న్యూస్ వెలుగు : ఖలిస్తానీ ఉగ్రవాదులు పాకిస్తాన్ మద్దతుతో సరిహద్దు దాటి ఆయుధాలు మరియు మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ... Read More
నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ
ఢిల్లీ న్యూస్ వెలుగు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో సమావేశమయ్యారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ.. కేంద్ర నిర్ణయానికి రాష్ట్రం ... Read More
నివాళులు అర్పించి పవన్ కళ్యాణ్
నెల్లూరు న్యూస్ వెలుగు : జమ్మూ & కాశ్మీర్ లో రెండు రోజుల క్రితం ఉగ్రవాద దాడిలో మృతిచెందిన ఆంధ్రప్రదేశ్, కావలి పట్టణానికి చెందిన సోమిశెట్టి మధుసూదన రావు ... Read More
దేశ అభివృద్ధికి మానవ మేధస్సును ఉపయోగించండి
గుంటూరు నాగార్జున వర్సిటీ : మానవ మేధకు గుర్తింపుగా ప్రపంచ మేధోసంపత్తి దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్ ఆచార్య కె.రామ్ మోహన్ ... Read More
తుగ్గలి మండలంలో 72.45 శాతం ఉత్తీర్ణత
తుగ్గలి న్యూస్ వెలుగు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాలలో తుగ్గలి మండల విద్యార్థులు సత్తా చాటారు. తుగ్గలి మండల వ్యాప్తంగా ... Read More
మానవత్వంపై జరిగిన దాడి ఇది : వైస్సార్సీపీ
అమరావతి న్యూస్ వెలుగు : కశ్మీర్లో పర్యాటకులపై దాడిని మానవత్వంపై దాడిగా వైయస్ఆర్సీపీ పరిగణిస్తోందని వైయస్ఆర్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఉగ్రదాడిలో చనిపోయిన వారి ఆత్మకి శాంతి ... Read More
ఉగ్రవాద దాడి భాదిత కుటుంబాలకు సానుభూతిని తెలిపిన డిప్యూటీ సీఎం
న్యూస్ వెలుగు : జమ్మూ & కాశ్మీర్, పహల్గాం లో నిన్న జరిగిన ఉగ్రవాద దాడిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చంద్రమౌళి, మధుసూదన రావు మృత్యువాత పడటం తీవ్ర ... Read More

