BREAK NEWS

ప్రజలకు బరోస ఇచ్చిన ప్రదాని

ప్రజలకు బరోస ఇచ్చిన ప్రదాని

ఢిల్లీ :ఈ ఉదయం ఢిల్లీ మరియు పరిసర ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించిన తర్వాత, ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలని  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు. ప్రకంపనల పట్ల అప్రమత్తంగా ... Read More

ల్యాండ్ సర్వే ను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి

ల్యాండ్ సర్వే ను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి

మధ్యప్రదేశ్‌:   గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం  మధ్యప్రదేశ్‌లోని 26 రాష్ట్రాలు ,  మూడు కేంద్రపాలిత ప్రాంతాలలోని 152 పట్టణ స్థానిక సంస్థలలో నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్-బేస్డ్ ... Read More

పరీక్ష ప్రశ్నపత్రాల లీక్‌ అవాస్తవం :CBSC

పరీక్ష ప్రశ్నపత్రాల లీక్‌ అవాస్తవం :CBSC

న్యూస్ వెలుగు  విద్య :2025 బోర్డు పరీక్ష ప్రశ్నపత్రాల లీక్‌లు మరియు వాటిని యాక్సెస్ చేయడం గురించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం అవుతున్న ఆరోపణలను సెంట్రల్ బోర్డ్ ... Read More

అమ్మవారి, స్వామి వారి దర్శనార్థం విశేషముగా విచ్చేసిన భక్తులు..

అమ్మవారి, స్వామి వారి దర్శనార్థం విశేషముగా విచ్చేసిన భక్తులు..

విజయవాడ,న్యూస్ వెలుగు ; శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం లో  ఆదివారం సందర్బంగా ఉదయం నుండి శ్రీ సంకట హర గణపతి హోమం నందు 14 ఉభయదాతలు, నిత్య ఆర్జిత ... Read More

ఇంద్రకీలాద్రి పై శాస్త్రోక్తముగా సంకట హర గణపతి హోమం

ఇంద్రకీలాద్రి పై శాస్త్రోక్తముగా సంకట హర గణపతి హోమం

విజయవాడ, న్యూస్ వెలుగు; శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానములో  ఆదివారం  సంకష్టహర చతుర్ధి సందర్బంగా దేవస్థానం లోని యాగశాల నందు మంగళవాయిద్యములు, వేదపండితుల మంత్రోచ్చారణాల నడుమ అర్చక ... Read More

జాతీయ జెండాకు అవమానం

జాతీయ జెండాకు అవమానం

పల్నాడు, న్యూస్ వెలుగు;  జిల్లా నరసరావుపేట లో జాతీయ జెండాకు అవమానం, కోటప్పకొండ తిరుణాల పనులలో భాగంగా డివైడర్లకు పెంట్లు వేసే క్రమంలో పెయింటర్లు జాతీయ జెండాకు పెయింట్లు ... Read More

విజిబుల్ పోలీసింగ్ తో ప్రజల భద్రతకు భరోసా

విజిబుల్ పోలీసింగ్ తో ప్రజల భద్రతకు భరోసా

కర్నూలు, న్యూస్ వెలుగు;  విజిబుల్ పోలీసింగ్ ను మరింత బలోపేతం చేయాలని జిల్లా పోలీసులకు కర్నూల్ జిల్లావి ఎస్పీ శ్రీ క్రాంత్ పాటిల్  ఆదేశించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఈ ... Read More