ఇండియా కువైట్ ల చారిత్రిక సంస్కతి అవకాశం ఇది : ప్రధాని
ఇంటర్నెట్ డెస్క్ : ఇండియా-కువైట్ లమధ్య చరిత్ర, సంస్కతి, పరస్పర గౌరవంతో ముడిపడిన బహుముఖ బంధం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోది పేర్కొన్నారు. కువైట్ వార్తా సంస్థకు ... Read More
శ్రీ మాళ మల్లేశ్వర స్వామికి పూజలు
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల పరిధిలో దేవరగట్టు కొండ ప్రాంతంలో వెలసిన శ్రీ మాళ సహిత మల్లేశ్వర స్వామి దేవాలయంల్లో ఆదివారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు.అలాగే అర్చకులు ... Read More
పొలంలో దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రం సమీపంలో ఆదివారం ఆదోని నుంచి హెబ్బటం మీదుగా హోళగుంద వైపుగా వస్తున్న ఆదోని డిపో ఆర్టీసీ రహదారి అధ్వానంగా ఉండడంతో బస్సు ... Read More
వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో ఆదివారం శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప మాలదారుల ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ముఖ్యంగా గ్రామానికి ... Read More
ప్రయాణికులకు శుభవార్త అందించిన రైల్వే శాఖ
ఢిల్లీ : 2024 క్రిస్మస్ పండుగ సందర్భంగా కేరళకు మరియు కేరళ నుండి వచ్చే ప్రయాణికుల 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖా ప్రకటించింది. క్రిస్మస్ ... Read More
కువైట్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ
ఇంటర్నెట్ డెస్క్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కువైట్ పర్యటన సందర్భంగా భారతదేశం మరియు కువైట్ మధ్య బలమైన సంబంధాలు మరియు భవిష్యత్ భాగస్వామ్యంపై ఉద్ఘాటించారు. ఈరోజు శనివారం ... Read More

