ముగిసిన జీఎస్టీ మండలి సమావేశం కీలక సూచనలు చేసిన ఆర్థిక మంత్రి
రాజస్థాన్: కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం రాజస్థాన్లోని జైసల్మేర్లో రాబోయే కేంద్ర బడ్జెట్ 2025-26 సన్నాహాలకు సంబంధించి సమావేశం నిర్వహించారు. ఆర్థిక ... Read More
అభిమానులకు అండగా ఉంటా .. హీరో అల్లు అర్జున్
న్యూస్ వెలుగు : పుష్ప 2 సినిమా విడుదల సందర్బంగా జరిగిన సంఘటనకు హిరో అల్లు అర్జున్ క్షేమాపన చెప్పడమే కాదు బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. తన ... Read More
జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా, దీర్ఘాయుషుతో ఉండాలని కోరుకుంటున్నట్లు ట్విటర్లో పోస్టు ... Read More
విశాఖలో 11 మంది బాలికల అక్రమ రవాణాను అడ్డుకున్న రైల్వే పోలీసులు
అమరావతి : ఒడిస్సా నుంచి అక్రమంగా బాలికలను రవాణా చేస్తున్న 11 మందిని విశాఖ రైల్వే పోలీసులు కాపాడారు. శనివారం ఉదయం కిరండో నుంచి విశాఖకు వచ్చిన ఎక్స్ప్రెస్ ... Read More
తెలంగాణ సినీ పరిశ్రమపై రేవంత్ మండిపాటు .. షూటింగ్లకు ఏపీకి రమ్మని పవన్ కల్యాణ్ రిక్వెస్ట్
అమరావతి : తెలంగాణలో సినిమా పరిశ్రమపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో కలకలం రేపుతుండగా మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ షూటింగ్లకు ఏపీకి రావాలని ... Read More
ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు
హోళగుంద,న్యూస్ వెలుగు: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదిన వేడుకలు ఎల్లార్తి గ్రామంలో సర్పంచ్ కురువ చాముండేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులతో కలిసి ... Read More
శ్రీ ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు
హొళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో స్థానిక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ అగ్రహారం ఆంజనేయ స్వామి,కోట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి ... Read More


