తుగ్లక్ నిర్ణయాలతో ఏపీకి రాజధాని లేకుండా పోయింది : ఏపీ మంత్రి పార్థసారథి
అమరావతి : వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాలనపై ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం తుగ్లక్ నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా ... Read More
ముగిసిన ఏపీ కేబినెట్.. కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం
అమరావతి : ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో రూ. 24,276 కోట్ల విలువైన పనులకు పాలనాపరమైన అనుమతులకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి ... Read More
అంబేద్కర్పై వ్యాఖ్యలు దుమారం వేళ.. చంద్రబాబు సంచలన ఆరోపణలు
అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై ... Read More
భూ సమస్యల పరిష్కారం కొరకే రెవెన్యూ సదస్సులు నిర్వహణ
న్యూస్ వెలుగు, ఒంటిమిట్ట; ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామస్థాయి మండల స్థాయి ప్రజా భూ సమస్యలు పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామ సదస్సులు ... Read More
రైతులు భూ సమస్యలు పరిష్కరించడమే రెవెన్యూ సదస్సుల లక్ష్యం
న్యూస్ వెలుగు, కర్నూలు; రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు డోన్ శాసనసభ్యులు గౌరవనీయులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి సూచనల మేరకు ... Read More
నారాయణ పాఠశాలలో డిజిటల్ తరగతులు
న్యూస్ వెలుగు, కర్నూలు; ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ ద్వారా విద్యార్థులకు సమర్థవంతమైన ఖచ్చితమైన డిజిటల్ తరగతులు ప్రారంభ మవుతున్నాయని ప్రిన్సిపాల్ మహమ్మద్ అల్తాఫ్ తెలిపారు. స్థానిక మాధవనగర్ లోని ... Read More
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల పీడియాట్రిక్ సర్జరీ విభాగంలోని పేషెంట్ కు అరుదైన శస్త్రచికిత్స
సూపరింటెండెంట్ డా.కె.వెంకటేశ్వర్లు న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అనంతపురం జిల్లా కనేకల్ గ్రామ శివారులో 15/11/2024న ఇర్ఫాన్ అనే 12 ఏళ్ల పిల్లవాడు చెట్టు ... Read More

