BREAK NEWS

స్మశాన వాటికకు స్థలం కేటాయించాలి

స్మశాన వాటికకు స్థలం కేటాయించాలి

న్యూస్ వెలుగు, కర్నూలు మండలం; ఉల్చాల గ్రామంలో స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు గురువారం కర్నూలు మండలం,ఉల్చాల గ్రామంలో ... Read More

 హెబ్బటం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమo 

 హెబ్బటం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమo 

హొళగుంద, న్యూస్ వెలుగు;  హెబ్బటం గ్రామాల్లో   బుధవారం రబీ ఈ-క్రాప్ బుకింగ్ అందరు రైతులు వచ్చే నెల లాస్ట్ లోపు చేసుకోవాలని   పంట బీమాకి అందరు రైతులు దరఖాస్తు ... Read More

ఘనంగా గెజ్జెహళ్ళి శ్రీ ఆంజనేయ స్వామి భూమి పూజ కార్యక్రమం

ఘనంగా గెజ్జెహళ్ళి శ్రీ ఆంజనేయ స్వామి భూమి పూజ కార్యక్రమం

హోళగుంద,న్యూస్ వెలుగు:మండల పరిధిలోని గెజ్జేహల్లి గ్రామంలో బుధవారం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ జీర్ణోదారణ మరియు కొత్తగా నిర్మించే శిల దేవాలయ నిర్మాణం పనుల భూమి కార్యక్రమం గేజ్జెహళ్లి ... Read More

సమస్యలు పరిష్కారించడానికే రెవిన్యూ సదస్సు

సమస్యలు పరిష్కారించడానికే రెవిన్యూ సదస్సు

హోళగుంద, న్యూస్ వెలుగు: రైతుల సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కారించడానికే రెవిన్యూ సదస్సు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ సతీష్ ... Read More

జడ్పీ చైర్మన్ ను కలిసిన మండల నాయకులు

జడ్పీ చైర్మన్ ను కలిసిన మండల నాయకులు

హోళగుంద, న్యూస్ వెలుగు: కర్నూల్ జిల్లా జడ్పీ చైర్మన్ ను బుధవారం మండల వైసిపి సీనియర్ నాయకుడు శేషప్ప,ఎంపీపీ తనయుడు ఈశ,ఎంపీటీసీలు,సర్పంచ్ పార్టీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ ... Read More

స్నేహితునికి అండగా పూర్వ విద్యార్థులు

స్నేహితునికి అండగా పూర్వ విద్యార్థులు

బండి ఆత్మకూరు,  న్యూస్ వెలుగు: 1996వ సంవత్సరం పదో తరగతి చదువుకున్న స్నేహితులు తమ బాల్య మిత్రుడు తొగుట వెంకటరమణ కు అండగా నిలిచారు. వారంతా బాల్య స్నేహితులు ... Read More

పరిటాల రవి హత్య కేసు.. 18 ఏండ్ల త‌ర్వాత‌ నిందితులకు బెయిల్‌

పరిటాల రవి హత్య కేసు.. 18 ఏండ్ల త‌ర్వాత‌ నిందితులకు బెయిల్‌

 అమరావతి;  ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అనంతపురం జిల్లాలో సంచ‌ల‌న సృష్టించిన మాజీ మంత్రి, టీడీపీ నేత‌ పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు నిందితులకు హైకోర్ట్ నేడు బెయిల్ మంజూర్ ... Read More