త్రాగునీటి సరఫరా వెంటనే పునరుద్ధరించాలి
హోళగుంద, న్యూస్ వెలుగు: మండలంలో నిలిచిన త్రాగునీటి సరఫరాతో పాటు పెంటింగ్ లో ఉన్న కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని సోమవారం వైసిపి నాయకులు గిరి డిఈ ... Read More
ప్రారంభమైన ధనుర్మాస పూజలు
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో సోమవారం మండల ప్రజల ఆరాధ్యదైవం శ్రీ సిద్దేశ్వర స్వామి సన్నిధిలో ఆలయ ధర్మకర్త రాజా పంపన్న గౌడ ఆధ్వర్యంలో ధనుర్మాస పూజలు ప్రారంభమైయ్యాయి. ... Read More
మధ్యవర్తిత్వం పై న్యాయవాదులకు 40 గంటల శిక్షణ
న్యూస్ వెలుగు, కర్నూలు; రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు సోమవారం 16-12-2024 కర్నూలు,నంద్యాల జిల్లాల న్యాయవాదులకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటి కార్యాలయ భవనం ... Read More
ఎస్ఎస్ఎల్ఎస్ రియల్ ఎస్టేట్ సంస్థ సరసమైన ధరలకు ప్రజలకు ఇవ్వాలి ; ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి
SSLS రియల్ ఎస్టేట్ & కాంట్రాక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, కర్నూల్లో బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూలు నగరంలోని ... Read More
ప్రజా సమస్యలను నిర్దేశిత సమయంలో పరిష్కరించండి
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 13 వినతులు వెల్లువ న్యూస్ వెలుగు, కర్నూలు నగరపాలక సంస్థ; ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చే సమస్యలను తప్పనిసరిగా ... Read More
ముందే చెప్పాను జెమిలి ఎన్నికలు సాధ్యం కాదు : కొత్తూరు సత్యం
న్యూస్ వెలుగు, కర్నూలు; వచ్చే ఎన్నికలు జమిలి పద్ధతిలోనే నిర్వహించాలని అది సాధ్యం కాదని ముందే చెప్పానని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ... Read More
847 కోట్లరూపాయలను కేటాయించాం ..! కేంద్రమంత్రి
డిల్లీ : పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ కోసం నేషనల్ అడాప్టేషన్ ఫండ్ కింద 125 జిల్లాలను దత్తత తీసుకుందని కేంద్ర మంత్రి తెలిపారు. సోమవారం లోక్సభలో ప్రశ్నోత్తరాల ... Read More

