ఊర్జా వీర్ ను ప్రారంభించిన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మోహన్ లాల్ ఖట్టర్
కృష్ణా ; కృష్ణాజిల్లా పోరంకి వేదికగా ఊర్జా వీర్ ను ప్రారంభించిన అనంతరం కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మోహన్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ..... ... Read More
నేషనల్ కాంక్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్ సదస్సులో సీఎం చంద్రబాబు
విశాఖపట్నం; విశాఖపట్నంలో జరుగుతున్న నేషనల్ కాంక్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్ సదస్సులో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. Read More
అంతర్జాతీయ ధ్యాన దినోత్సవాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి
నేషనల్; డిసెంబర్ 21వ తేదీని అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంగా గుర్తిస్తూ ఐక్యరాజ్యసమితి ఆమోదించింది. ఉత్తరాయణం ప్రవేశించే రోజును ధ్యాన దినోత్సవంగా గుర్తించినట్లు ఐక్య రాజ్య సమితిలో శాశ్వత ... Read More
తెలుగమ్మా! నీవెక్కడ?
తెలుగు భాష కోసం వెతికా, తెలుగు తల్లిని నేనడిగా, నువ్వెక్కడ?... ఎక్కడని? ఆంధ్రులలో అలుసై ఆంగ్ల మాధ్యమ సదువులతో, ఆ సర్కారు బడులలో కూడా, ఆదరణ కరువై, అవసాన ... Read More
స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలి
ఆదిలాబాద్; ఓటరు జాబితా సవరణ కార్యక్రమం-2025లో భాగంగా పొరపాట్లకు తావు లేకుండా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలని ఓటర్ల జాబితా పరిశీలకులు సురేంద్రమోహన్ అన్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ... Read More
రాష్ట్ర, దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోన్న నాబార్డ్: చీఫ్ విప్ జీవీ
విఠంరాజుపల్లిలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, గ్రామ సంత ప్రారంభోత్సవం న్యూస్ వెలుగు, వినుకొండ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, దేశ అభివృద్ధిలో నాబార్డు కీలక పాత్ర పోషిస్తోందన్నారు ప్రభుత్వచీఫ్విప్, వినుకొండ ... Read More
సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీను నిలబెట్టుకోవాలి
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; సాగు భూమి కి అర్హులైన పేదల తో డిసెంబర్ 9 న జమ్మలమడుగు RDO కార్యాలయం వద్ద ధర్నా దళిత హక్కుల పోరాట ... Read More

