సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ లో ఆర్ యు గేలుపు
న్యూస్ వెలుగు, కర్నూలు స్పోర్ట్స్: ఇటివల జరిగిన సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ ఉమెన్ పోటీలో RU బ్యాడ్మింటన్ మహిళా జట్టు హోరా హోరీ గా పోరాడి ... Read More
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం సద్వినియోగం చేసుకోండి
హోళగుంద, న్యూస్ వెలుగు: నిరుపేద ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శుక్రవారం హౌసింగ్ ఏఈ ... Read More
సైబర్ నేరాలు, మోసాలపై ప్రజలను అప్రమతం చేయాలి
హొళగుంద, న్యూస్ వెలుగు; జిల్లా SP సూచనల మేరకు సైబర్ నేరాలు, మోసాలపై ప్రజలను అప్రమత్తము చేసి, వారికి అవగాహన కల్పించేందుకు కరపత్రాలను (pamplets) హోలగుంద పోలీస్ ... Read More
ఘనంగా గౌడ సంఘం కార్తీక వనభోజన మహోత్సవం
న్యూస్ వెలుగు, బనగానపల్లె; బనగానపల్లె పట్టణంలోని రవ్వలకొండపై వెలసిన హట్టి మునిస్వామి దేవస్థానంలో శుక్రవారం ఈడిగ (గౌడ) కులస్తుల కార్తీక వనభజన మహోత్సవం అత్యంత వైభవంగా-జరిగింది. మండల స్థాయిలో ... Read More
పొన్నతోట గుర్రప్పకి జన్మదిన శుభాకాంక్షలు
పెద్దముడియం, న్యూస్ వెలుగు; పెద్దముడియం మండలంలోని సుద్దపల్లె గ్రామానికి చెందిన పొన్నతోట గుర్రప్ప , గౌరీ ల మొదటి కుమారుడు పొన్నతోట గుర్రప్ప కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ... Read More
సీజ్ చేసిన బియ్యాన్ని స్వయంగా పరిశీలించిన డిప్యూటి సిఎం
అమరావతి : కాకినాడ పోర్టును స్మగ్లింగ్ హబ్గా మార్చారని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన... పోర్టు నుంచి ... Read More
నీతి ఆయోగ్ అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి
అమరావతి న్యూస్ వెలుగు : నీతి ఆయోగ్ తో పాటు పలు ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యంతో రూపొందిస్తున్న స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంటు పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ... Read More

