జర్నలిస్టుల సమస్యలపై చర్యలు తీసుకుంటాం
న్యూస్ వెలుగు, విజయవాడ; రాష్ట్రంలోని జర్నలిస్తులకు అవసరమైన అన్ని సంక్షేమకార్యక్రమాలు తీసుకుంటామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్ధసారధి పేర్కొన్నారు. శుక్రవారం అమరావతి సచివాలయం ... Read More
కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి : కేంద్ర మంత్రి
ఢిల్లీ : కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) పథకాన్ని చేపల పెంపకం, పశుపోషణ మరియు ఇతర రంగాలకు విస్తరించడం ద్వారా ప్రభుత్వం విస్తరించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా ... Read More
క్రీడరంగంలో కర్నూలుకు జాతీయస్థాయిలో గుర్తింపు త్వరలోనే వస్తుంది
న్యూస్ వెలుగు, కర్నూలు; క్రీడారంగంలో కర్నూలుకు జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ , కర్నూల్ నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జరిగిన ... Read More
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కిశోర వికాసము శిక్షణ కార్యక్రమం
న్యూస్ వెలుగు, కర్నూలు; మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా స్థాయిలో కిషోర్ వికాసం పై శిక్షణ కార్యక్రమమును స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో ... Read More
అనుమతి లేని డయాగ్నొస్టిక్ సెంటర్ సీజ్ చేయాలి
ప్రభుత్వం నిబంధనలు పాటించని హాస్పటలపై చర్యలు తీసుకోవాలి; ఏఐవైఎఫ్ న్యూస్ వెలుగు, కర్నూలు; ప్రభుత్వ అనుమతి లేని డయాగ్నొస్టిక్ సెంటర్లను సీజ్ చేయడంలో , ప్రభుత్వ నిబంధనలు పాటించని ... Read More
పార్కుల్లో వసతుల కల్పనకు చర్యలు
న్యూస్, వెలుగు, కర్నూలు; నగరంలో ఉన్న పార్కుల్లో అవసరమైన వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్రబాబు అన్నారు. శుక్రవారం ఆయన 42వ వార్డులో వాణిజ్య నగర్ ... Read More
సైబర్ క్రైమ్ పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి
ఒకటో పట్టణ సిఐ రామానాయుడు న్యూస్ వెలుగు, కర్నూలు; విద్యార్థులు సైబర్ క్రైమ్ పట్ల అవగాహన ఉండాలని ఒకటో పట్టణ సీఐ రామానాయుడు అన్నారు. కర్నూలు ... Read More

