ఉపాధ్యాయుడు మృతి పట్ల సంతాపం తెలిపిన ఆప్టా
న్యూస్ వెలుగు, అమరావతి; స్కూల్ లీడర్షిప్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం లో శ్రీకాకుళం జిల్లా భామిని మండలం, నులకజోడు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిరిపురపు ... Read More
పార్లమెంటు ఉభయ సభలలో రఘడ..!
ఢిల్లీ : లంచం ఆరోపణలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాల రగడ నేపథ్యంలో పార్లమెంటు ఉభయ సభలు రోజంతా వాయిదా పడ్డాయి. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే మరియు ... Read More
ఆ పథకం అమలులో ముందున్నది ఈ రాష్ట్రామే..!
PM-Surya Ghar Muft Bijli Yojana కింద రూఫ్టాప్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాలేషన్లలో గుజరాత్ ముందుంది. దేశంలో దాదాపు 26 లక్షల దరఖాస్తులు వచ్చాయని, 6 లక్షల 16 ... Read More
యువతలోని సృజనను ప్రోత్సహించెందుకు ఐఐసిటి ఏర్పాటుకి కేంద్రం ఆమోదం
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ప్రశ్నకు కేంద్రం బదులు పల్నాడు, న్యూస్ వెలుగు; యువ డిజిటల్ సృష్టికర్తలలోని కళని, సృజనని, సామర్థ్యాలను పెంపొందించి, ఆర్థిక వ్యవస్థను పెంచే లక్ష్యంతో ... Read More
దిగుబడి, ఆహార భద్రతతో పాటు పోషక విలువలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది
కేంద్రానికి ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు సూచన పల్నాడు, న్యూస్ వెలుగు; పల్నాడు జిల్లా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తన మొదటి ముందస్తు అంచనాలలో రికార్డు ... Read More
స్కిల్ సెన్సస్ నిరుద్యోగులకు ఉపయోగకరంగా ఉండాలి
ప్రి ఎసెస్ మెంట్ తో పాటు అర్హతలను ఇంటిగ్రేట్ చేయాలి స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష అమరావతి: స్కిల్ సెన్సస్ అంతిమంగా నిరుద్యోగ యువతకు ... Read More
వై.నాగేశ్వరారవు యాదవ్ ని పరామర్శిoచిన కె.ఇ.క్రిష్ణమూర్తి, పాలకుర్తి తిక్కారెడ్డి
కర్నూలు, న్యూస్ వెలుగు; ఈ నెల 25న తేదీన అనారోగ్యంతో హైదరాబాద్లో ఆర్కేటి హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న తెలుగుదేశంపార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి వై.నాగేశ్వరరావు ... Read More

