BREAK NEWS

పార్లమెంటు సమావేశాలలో కడప ఉక్కు పై చర్చించాలి; డివైఎఫ్ఐ

పార్లమెంటు సమావేశాలలో కడప ఉక్కు పై చర్చించాలి; డివైఎఫ్ఐ

యర్రగుంట్ల, న్యూస్ వెలుగు;  ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలో విభజన హామీలలో భాగమైన కడప ఉక్కు పై చర్చ జరపాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరణాల.శివకుమార్ తెలిపారు.ఎర్రగుంట్ల లో ... Read More

 బాధితునికి సీఎం సహాయనిది చెక్కు అందజేత

 బాధితునికి సీఎం సహాయనిది చెక్కు అందజేత

 బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు;  బండిఆత్మకూరు మండలంలోని కడమలకాల్వ గ్రామనికి చెందిన డక్క శాంతిరాజ్ కు సీఎం సహాయనిది చెక్కును ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అందజేశారు. గత ... Read More

ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సచివాలయాల ముందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన

ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సచివాలయాల ముందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన

న్యూస్ వెలుగు, కర్నూలు; భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం19వ వార్డులోని 46 ,48, 50, 53. సచివాలయాలలో రెండు సెంట్లు ఇంటి స్థలం ఇ టీవీవ్వాలని ... Read More

పర్యవేక్షణాధికారులపై కఠిన చర్యలు ; డీఈఓ

పర్యవేక్షణాధికారులపై కఠిన చర్యలు ; డీఈఓ

న్యూస్ వెలుగు, కర్నూలు; జిల్లా వ్యాప్తంగా FA - మార్కుల నమోదులో జాప్యం చేస్తున్నారని ఇప్పటివరకు సరాసరి 24% అయిందని ఇలాగే కొనసాగితే పర్యవేక్షణాధికారులపై కఠిన చర్యలు తీసుకుంటానని ... Read More

రూ.1.4 కోట్లతో విజయవనం అభివృద్ధి

రూ.1.4 కోట్లతో విజయవనం అభివృద్ధి

ప్రకృతి సౌందర్యం కలిగిన పర్యాటక ప్రాంతం  కార్తీక వన మహోత్సవం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు, న్యూస్ వెలుగు: ప్రకృతి సౌందర్యం కలిగిన పర్యాటక ... Read More

పౌర సరఫరాల గొడం పాయింట్ ను తనిఖీ చేసిన ఆదోని సబ్ కలెక్టర్

పౌర సరఫరాల గొడం పాయింట్ ను తనిఖీ చేసిన ఆదోని సబ్ కలెక్టర్

ఆదోని, న్యూస్ వెలుగు;  ఆదోని పౌర సరఫరాల గొదం పాయింటను బుధవారం ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్  తనిఖీ చేశారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్... గొదంలో ... Read More

శనగ పంటలో వేరు కుళ్లు తెగులు నివారణకు సలహాల అందించిన ఏవో 

శనగ పంటలో వేరు కుళ్లు తెగులు నివారణకు సలహాల అందించిన ఏవో 

ముద్దనూరు, న్యూస్ వెలుగు;  ముద్దనూరు మండలంలోని కాండ్లో పల్లి గ్రామంలో పొలంపిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి మారెడ్డి.వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి ... Read More