రబీ పంటలకు ఇన్సూరెన్స్ ను చేయించుకోవాలి; ఏవో రవి
మద్దికేర, న్యూస్ వెలుగు ప్రతినిధి: రైతులు రబీ పంటలకు తప్పకుండా ఇన్సూరెన్స్ ను చేయించుకోవాలని మద్దికేర మండల వ్యవసాయ అధికారి రవి తెలియజేశారు.బుధవారం రోజున ఆయన మాట్లాడుతూ రబీలో ... Read More
పొఖ్సో చట్టం మీద అవగాహన సదస్సు
న్యూస్ వెలుగు, కర్నూలు; భారత్ ప్రచారం లో భాగంగా బుధవారం జి ల్లా ప్రధాన న్యాయమూర్తి చైర్మన్ జి.కబర్ది,న్యాయసేవ అధికార కార్యదర్శి బి . లీలా వెంకట శేషాద్రి ... Read More
మైనారిటీ విద్యార్థులకు డిఎస్ సి -2024 కు ఉచిత కోచింగ్
మైనారిటీల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు న్యూస్ వెలుగు, అమరావతి; రాష్ట్రంలోని మైనార్టీల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ బద్ధంగా చర్యలు తీసుకోవడమే కాకుండా అమలు చేస్తున్నదని రాష్ట్ర ... Read More
యూనివర్సిటీ కబడ్డీ కి ఆర్ యు మహిళా జట్టు ఎంపిక
న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూలు దక్షిణ మండల అంతర్ విశ్వవిద్యాలయాల కబడ్డీ పోటీలకి రాయలసీమ యూనివర్సిటీ జట్టు ఎంపికైనట్టు అసిస్టెంట్ డైరెక్టర్ ఫిజికల్ ఏడుకెషన్ డైరెక్టర్ శివ కుమార్ ... Read More
అస్తవ్యస్థగా స్టేడియంలో పార్కింగ్
స్టేడియంలో పార్కింగ్ కష్టాలు స్టేడియం సిబ్బంది ఉన్న నియంత్రిన లేని పార్కింగ్ న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూలు ఔట్ డోర్ స్టేడియంలో పార్కింగ్ కష్టాలు అధికామయ్యాయి , స్టేడియం ... Read More
ఐ ఏ బి సమావేశాలకు ప్రజాప్రతినిధులు ఎందుకు హాజరు కాలేదు
న్యూస్ వెలుగు, కర్నూల్; రబీ పంటలకు నీటి విడుదల సంబంధించిన సమావేశానికి కొంతమంది శాసనసభ్యులు హాజరు కాకపో వడం ఏంటని కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ మాజీ ... Read More
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా..!
ముంబైలో ఏకనాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఏకనాథ్ షిండేను గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ నియమించారు. శ్రీ ఏక్నాథ్ షిండే, ఆయన ఉప ... Read More

