అంత రాష్ట్ర దొంగల ముఠా పట్టివేత 13మంది అరెస్టు
21కేసులలో దొంగలించబడిన రూ.41.00.11.800 లక్షలు ప్రాపర్టీ,నగదు స్వాధీనం. 478.7గ్రాముల బంగారు ఆభరణాలు (రూ.33.007.800 విలువ) కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ కర్నూలు క్రైం , న్యూస్ వెలుగు; ... Read More
హైకోర్టు బెంచ్ ప్రకటనతో హర్షం వ్యక్తం చేసిన బార్ అసోసియేషన్ నాయకులు
న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూలు లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడాన్ని కర్నూలు జిల్లా న్యాయవాదుల సఃఘం నాయకులు స్వాగతించారు. గత వైసీపీ ప్రభుత్వం కర్నూలు లో న్యాయరాజధాని ... Read More
చంద్రబాబు వాలంటీర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి; నగేష్ డివైఎఫ్ఐ
న్యూస్ వెలుగు, కర్నూలు; ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు వాలంటీర్లకు అధికారంలోకి వస్తే 10000 ఇస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ ఒక ప్రకటనలో ... Read More
దుర్గామల్లేశ్వర స్వామివార్లని దర్శిoచుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాల కృష్ణ
విజయవాడ, న్యూస్ వెలుగు; శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అమ్మవారి ఆలయమునకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాల కృష్ణ దంపతుల వారు వీరికి ఆలయ ... Read More
కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు
న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూలు లో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేసినందుకు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి స్వగృహం నందు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ... Read More
ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు
నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు న్యూస్ వెలుగు, కర్నూలు; నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అన్నారు. రహదారుల భద్రత ... Read More
ఏపీజీబీ ప్రధాన కార్యాలయాన్ని కడప నుండి తరలించొద్దు; సిఐటియు
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; కడప జిల్లా జమ్మలమడుగు: ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లను సత్వరమే ఉపసంహరించుకోవాలని సెంటర్ ... Read More

