ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎదగాలి : డిప్యూటీ సీఎం
ఏపీ శాసనసభ న్యూస్ వెలుగు :ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికత, నాయకత్వ పటిమతో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఉపముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం ... Read More
ఆంధ్రప్రదేశ్ పురపాలక చట్ట సవరణ బిల్లుకు ఆమోదం
అమరావతి న్యూస్ వెలుగు : ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ బుధవారం పలు బిల్లులను ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ బిల్లు-2024ను ఆర్ధికమంత్రి పయ్యవుల కేశవ్ సభలో ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ... Read More
గయా నాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ
ఇంటర్నెట్ డెస్క్ : గత 56 ఏళ్లలో గయానాను సందర్శించిన తొలి భారత ప్రధానిగా నరేంద్రమోదీ రికార్డులకెక్కారు. గయానా రాజధాని జార్జ్టౌన్కు చేరుకున్న మోదీకి ఘన స్వాగతంతో పాటు ... Read More
మంత్రులతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి న్యూస్ వెలుగు :ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ... Read More
హెచ్ఆర్సి, లోకాయుక్త ఇక కర్నూలు లోనే..! మంత్రి
రాష్ట్ర మంత్రి టి.జి భరత్ కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు ప్రజల మనోభావాలను గౌరవించే చారిత్రాత్మక నిర్ణయం సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్నారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ ... Read More
రాంపల్లిలో ప్రారంభమైన సీసీ రోడ్డు నిర్మాణ పనులు
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండలంలోని రాంపల్లి గ్రామంలో పత్తికొండ ఎమ్మెల్యే కెయి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు గ్రామంలోని టిడిపి నాయకులు మండల టిడిపి కన్వీనర్ ... Read More
విద్యా వ్యాపారంగా మారింది.. అధికారులు చోద్యం చూస్తున్నారు
కర్నూలు, న్యూస్ వెలుగు; విద్యా వ్యాపారంగా మారిందని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కొత్తూరు సత్యనారాయణ విమర్శించారు . బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్య ... Read More

