BREAK NEWS

లోకాయుక్త,హెచ్ఆర్సీ కార్యాలయాలు కర్నూలులోనే కొనసాగించాలి

లోకాయుక్త,హెచ్ఆర్సీ కార్యాలయాలు కర్నూలులోనే కొనసాగించాలి

రాష్ట్రస్థాయి కార్యాలయాలు కర్నూలులో ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోర్టును కోరిన మద్దిపాటి శైలజపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కర్నూలు యంపీ బస్తిపాటి నాగరాజుకు వినతిపత్రం అందచేసిన ... Read More

ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలి; సిపిఎం

ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలి; సిపిఎం

 తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహణ తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: ప్రజా సమస్యలను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పరిష్కరించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు.ప్రజాపోరు ... Read More

పరిసరాల పరిశుభ్రతోనే ఆరోగ్యం పదిలం; డాక్టర్ శ్రీలక్ష్మి

పరిసరాల పరిశుభ్రతోనే ఆరోగ్యం పదిలం; డాక్టర్ శ్రీలక్ష్మి

మద్దికేర, న్యూస్ వెలుగు ప్రతినిధి: పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని మద్దికేర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ రాగిణిలు తెలిపారు.శుక్రవారం మద్దికేర బోగప్ప ... Read More

పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గా క్రాంతి నాయుడు మరోసారి నియామకం

పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గా క్రాంతి నాయుడు మరోసారి నియామకం

పత్తికొండ, న్యూస్ వెలుగు ప్రతినిధి: ఏపీ పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల రెడ్డి  పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గా యువనాయకులు, అడ్వకేట్ క్రాంతి నాయుడు ను ... Read More

కార్యకర్తల ఆర్థిక భరోసా కొరకే సభ్యత్వం నమోదు కార్యక్రమం… అప్పా వేణు

కార్యకర్తల ఆర్థిక భరోసా కొరకే సభ్యత్వం నమోదు కార్యక్రమం… అప్పా వేణు

ఉప్పర్లపల్లె గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు తో ప్రతి ... Read More

వైసీపీ పాలనపై అసెంబ్లీలో పవన్‌కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాలనపై అసెంబ్లీలో పవన్‌కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు

అమరావతి : ఏపీలో ఐదేళ్ల పాటు పాలన కొనసాగించిన వైసీపీపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌  సంచలన వ్యాఖ్యలు చేశారు. దురదృష్టవశాత్తు 2019లో నేరస్తులు అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. అసెంబ్లీ ... Read More

శ్రీ అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ యువ హీరో సాయి ధరమ్ తేజ్..

శ్రీ అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ యువ హీరో సాయి ధరమ్ తేజ్..

విజయవాడ, న్యూస్ వెలుగు :   శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో  ప్రముఖ చలనచిత్ర కధానాయకులు సాయి ధరమ్ తేజ్ అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా ఆలయ ఈవో కె ... Read More