కనకదాసు ఆశ్రమానికి స్థలం కేటాయించండి
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో మంగళవారం సర్వే నంబర్ 373 నందు కనకదాసు ఆశ్రమానికి స్థలం కేటాయించాలని తహసీల్దార్ సతీష్ కు వినంతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ... Read More
ఏ మానవహక్కుల సంఘానికి వైసీపీ ఫిర్యాదు
అమరావతి : ఏపీలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, వెంటనే జోక్యం చేసుకుని విచారణ జరపాలని వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, ... Read More
శ్రీ అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ హీరో వరుణ్ తేజ్..
విజయవాడ, న్యూస్ వెలుగు; శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ప్రముఖ చలనచిత్ర కధానాయకులు వరుణ్ తేజ్ బృందం అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించారు. ... Read More
కొత్తపల్లె గ్రామంలో పొలము పిలుస్తోంది కార్యక్రమం
మండల వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకట క్రిష్ణారెడ్డి ముద్దనూరు, న్యూస్ వెలుగు; ముద్దనూరు మండలం లోని కొత్తపల్లె గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ రొండా అరుణమ్మ గారి ... Read More
అఖిల భారత విద్యార్థి సమాఖ్య మహ సభలు విజయవంతం
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జి వలరాజు, మాజీ విద్యార్థి నాయకులు ప్రసాద్ హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ... Read More
ఎపి బయో ఇంధన రంగంలో రిలయన్స్ భారీ పెట్టుబడులు చారిత్రాత్మకం!
రిలయన్స్ నిర్ణయం ఎపి ప్రజలు, పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం పెంచింది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు రిలయన్స్ పెట్టుబడులే నిదర్శనం బయో ఇంధన ప్రాజెక్టు ఒప్పందం సందర్భంగా మంత్రి ... Read More
ఈనెల 18న తిరుపతిలో కార్తీక దీపోత్సవం
తిరుపతి : పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీన తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ... Read More

