సచివాలయాల ద్వారా మెరుగైన సేవలు అందజేయాలి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు, న్యూస్ వెలుగు: సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందజేయాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ... Read More
సీఎం శ్రీశైలం పర్యటన సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాట్లు
నంద్యాల, న్యూస్ వెలుగు; ఇప్పటికే శ్రీశైలం అడవులన్నింటిని జల్లెడ పట్టిన గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ బలగాలు భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ... Read More
మండలానికి 110 క్వింటాళ్ల కే-6 వేరుశనగ మంజూరు
మండల వ్యవసాయ అధికారి రవి మద్దికేర, న్యూస్ వెలుగు ప్రతినిధి: మద్దికేర మండలానికి 110 క్వింటాళ్ల కదిరి-6 రకం వేరుశనగ మంజూరు అయినట్లు మద్దికేర మండల వ్యవసాయ అధికారి ... Read More
రాంపల్లి గ్రామంలో తిష్ట వేసిన సమస్యలను పరిష్కరించాలి
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండల పరిధిలోని గల రాంపల్లి గ్రామంలో చాలా రోజుల నుండి తిష్ట వేసిన గ్రామ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐవైఎఫ్ నాయకులు ... Read More
అర్హత కలిగిన వారికే గోకులం షెడ్లు మంజూరు చేయాలి
ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చర్యలు చేపట్టాలి. సిపిఐ తుగ్గలి మండల కార్యదర్శి సుల్తాన్. తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: మండల పరిధిలో అర్హత కలిగిన వారికే గోకులం ... Read More
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; ఉభయ రాష్ట్రాల జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశము హైదరాబాదులోని రవీంద్ర భారతి ప్రెస్ క్లబ్ నందు ఘనంగా జరిగినది ఈ కార్యక్రమంలో ... Read More
గువపట్నం కాలనీలో మమ్మురంగా టిడిపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు బిర్రు గుర్రప్ప అలియాస్ సంతోష్ జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి భూపేష్ రెడ్డి ఆదేశాల మేరకు ... Read More

