ప్రజా సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలి
సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు, న్యూస్ వెలుగు: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ ... Read More
యురేనియం తవ్వకాలను వెంటనే నిలిపి వేయాలి
కర్నూలు, న్యూస్ వెలుగు; 2019లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆళ్ళగడ్డ, మహానంది, రుద్రవరం మండలాలలోని నల్లమల అడవులలో ప్రతిపాదించిన యురేనియం తవ్వకాలని ఆనాడు ప్రజలు, విద్యార్థులు, మేధావులు తీవ్ర ... Read More
సీఎంఓ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించండి
పెండింగ్ లో ఉన్న పిజిఆర్ఎస్ ఫిర్యాదులను క్లియర్ చేయండి పిజిఆర్ఎస్ కు 178 విజ్ఞప్తులు అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నంద్యాల, న్యూస్ వెలుగు; ప్రజా ... Read More
విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం; ఎస్పీ జి. బిందు మాధవ్
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 88 ఫిర్యాదులు . ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన ... Read More
అమ్మవారిని దర్శిoచుకున్న తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్
విజయవాడ, న్యూస్ వెలుగు; శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో తెలంగాణ రాష్ట్ర రవాణా బి సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు ... Read More
ఉల్లి రైతుకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటాం; మంత్రి నిమ్మల రామానాయుడు
అటు రైతుకు, ఇటు వినియోగదారుడికి మేలు చేకూరే విధంగా చర్యలు చేపడుతాం రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆన్లైన్ పని చేయని పరిస్థితులలో ... Read More
క్రీడలకు పుట్టినిల్లు ఆత్మకూరు : అబ్దుల్లపురం బాషా
ఆత్మకూరు, న్యూస్ వెలుగు; శ్రీశైలం MLA శ్రీ.బుడ్డా రాజశేఖర్ రెడ్డి సహకారంతో ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ KVK స్టేడియం ప్రాంగణంలో నిర్వహించిన ఉమ్మడి కర్నూల్&నంద్యాల జిల్లా ... Read More

