ఇనుప విద్యుత్ స్థంబాన్ని మార్చాలని ఏడిఈకి వినతిపత్రం
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; జమ్మలమడుగు పట్టణంలోని నాగలకట్ట వీధిలో తుప్పు పట్టి కూలెందుకు సిద్దంగా ఉన్న ఇనుప విద్యుత్ స్థంబాన్ని మార్చాలని బిజెపి మహిళా నాయకురాలు మెరుగు అరుణ ... Read More
పెట్టుబడి సహాయాన్ని రైతులకు తక్షణమే అందించాలి
* పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలి. * రబీ సీజన్ పంటల బీమాను ప్రభుత్వమే చెల్లించాలి. తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ... Read More
నేడు శ్రీ పెరవలి రంగనాథ స్వామి వారి హుండీ లెక్కింపు ; ఈవో వీరయ్య
మద్దికేర, న్యూస్ వెలుగు ప్రతినిధి: మద్దికేర మండల పరిధిలోని పెరవలి గ్రామంలో వెలసిన శ్రీ భూదేవి శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ రంగనాథ స్వామి హుండీ లెక్కింపు మంగళవారం ... Read More
రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి; సిపిఐ
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; 2024 ఎన్నికల సందర్భంగా కు టమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు 20,000 పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పిన వాగ్దానాన్ని అమలు ... Read More
సిసి రోడ్డు పనులను పరిశీలించిన డి.ఈ. శేషయ్య
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండల పరిధిలోని బొంది మడుగుల గ్రామ పంచాయతి లో పత్తికొండ శాసనసభ్యులు కేయి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు బొంది మడుగుల ... Read More
పాత టెండర్లను రద్దు చేసిన ప్రభుత్వం : మంత్రి నారాయణ
అమరావతి అభివృద్ది పనులకు అడ్డంకిగా ఉన్న పాత టెండర్లను రద్దు చేసినట్లు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. త్వరలోనే నూతన టెండర్లను ... Read More
ఐదు ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న గాయని
కరీంనగర్ జిల్లా: కేంద్రానికి చెందిన గాయని సల్వాజి సంధ్య స్థానిక కలెక్టర్ ఆడిటోరియంలో 6 గంటల పాటు 72 పాటలు పాడి ఐదు ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్నారు.సల్వాజి ... Read More

