నెలకు ఆరువందలకోట్లు అప్పులు కడుతున్నాం : మంత్రి జూపల్లి
తెలంగాణ : గత ప్రభుత్వం అమలు జరిపిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తునే నెలకు ఆరు వేల కోట్ల రూపాయల అప్పులను కడుతున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి ... Read More
ప్రాజెక్టు అంచనా వ్యయం 680 కోట్ల : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ: కాజీపేట రైల్వే కోచ్ ప్రాజెక్టు అంచనా వ్యయం 680 కోట్ల రూపాయలకు పెరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నిన్న రైల్వే అధికారులతో చర్చించిన అనంతరం ... Read More
బోట్ సేవలను ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
తెలంగాణ : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామం వద్ద మిడ్ మానేరులో బోట్ సేవలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సోమవారం ... Read More
ఏరియా ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి
తెలంగాణ : మెదక్ జిల్లా నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిలో 50 లక్షల రూపాయల వ్యయంతో ఐదు పడకల సామర్థంతో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ ను రాష్ట్ర వైద్య ... Read More
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ..
అమరావతి; ఆంధ్రప్రదేశ్లో పలువురు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ... Read More
విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5 న హైందవ శంఖారావం
కర్నూలు, న్యూస్ వెలుగు; హిందూ దేవాలయాల స్వయంప్రతిపత్తి కోరుతూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో 5 వతేది జనవరి 2025 రోజున " హైందవ శంఖారావం" పేరుతో ... Read More
నేడు పిజిఆర్ఎస్ ద్వారా ప్రజా వినతుల స్వీకరణ
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా నంద్యాల, న్యూస్ వెలుగు; ఈ నెల 04వ తేదీ సోమవారం నంద్యాల పట్టణం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో "ప్రజా ఫిర్యాదుల పరిష్కార ... Read More

