మండల మిట్ బై కాట్
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో శనివారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపిపి నూర్జహాన్ బీ అధ్యక్షతన,ఎంపిడిఓ విజయలలిత ఆధ్వర్యంలో మండల సర్వ సభ్య సమావేశం ఏర్పాటు చేశారు.అయితే ... Read More
వీధిన పడిన నాలుగు కుటుంబాలు…
ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: మండల పరిధిలోని పెండేకల్ ఆర్ ఎస్ గ్రామంలో స్థానికంగా ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ప్రాంగాణంలో ఉన్న ... Read More
భగత్ సింగ్ ఆశయాలను సాధిస్తాం ; డివైఎఫ్ఐ
డివైఎఫ్ఐ 44 వ ఆవిర్భావ దినోత్సవ జండా ఆవిష్కరణ ప్రొద్దుటూరు టౌన్, న్యూస్ వెలుగు; ప్రొద్దుటూరు పట్టణంలోని ఆర్ట్స్ కళాశాల వద్ద . డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం ... Read More
ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మండల హెడ్ క్వార్టర్ లో నివసించాలి
ఆర్ఎస్ఓ, ఏపీ ఎమ్మార్పీఎస్ విద్యార్థి ప్రజా సంఘాల నాయకుల డిమాండ్... రాజుపాలెం, న్యూస్ వెలుగు; స్థానిక రాజుపాలెం మండలంలోని తహసిల్దార్ కార్యాలయంలోని మండల రెవెన్యూ ఆఫీసర్ వెంకటేశ్వర్లు రాయలసీమ ... Read More
కార్పొరేట్ స్థాయిలో సి. యస్ .ఐ క్యాంబెల్ హాస్పిటల్ వైద్యం
340 పడకలతో అత్యాధునిక వైద్య సదుపాయాలు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జి .ఏ. అగస్టిన్ రాజ్ జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; జమ్మలమడుగు పట్టణంలోని సి యస్ ఐ ... Read More
లాంచీ ప్రయాణాన్ని ప్రారంభించిన నందికొండ మున్సిపల్ ఛైర్ పర్సన్
నల్గొండ జిల్లా: నాగార్జునసాగర్ జలాశయం నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణాన్ని నందికొండ మున్సిపల్ ఛైర్ పర్సన్ అన్నపూర్ణ జండా ఊపి ప్రారంభించారు. నాగార్జునసాగర్ విజయ్ విహర్ లోని స్టేషన్ ... Read More
కుల సర్వే నిర్వహణను పరిసిలించిన నిర్మల్ జిల్లా కలెక్టర్
Telangana : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంచించోలి బీ గ్రామంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయా అంశాలపై కుల సర్వే నిర్వహణకు అధికారులు చేస్తున్న సన్నద్ధత తీరును నిర్మల్ ... Read More

