మండలంలో వృద్ధాప్య పింఛన్ పంపిణీ
ఒంటిమిట్ట, న్యూస్ వెలుగు: కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమి ట్ట మండలంలో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అవ్వ తాతల పింఛన్ శుక్రవారం ఉదయం మండల ... Read More
వైద్య ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోడీ
డిల్లి : ధన్వంతరి జయంతి, 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా డిల్లి లో సుమారు ₹12,850 కోట్ల విలువైన బహుళ ఆరోగ్య రంగ ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేసిన ... Read More
ఇంధన ఉత్పత్తి ప్లాంట్ను ప్రారంభించనున్న అమిత్ షా
అహ్మదాబాద్లోని పిరానాలో గుజరాత్లోని అతిపెద్ద వ్యర్థాల నుంచి ఇంధనం ఉత్పత్తి చేసే ప్లాంట్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించనున్నారు. 375 కోట్ల రూపాయల వ్యయంతో PPP ... Read More
వన్ నేషన్ వన్ సివిల్ కోడ్ దిశగా కేంద్ర ప్రభుత్వం
Gujarat: లౌకిక సివిల్ కోడ్ అయిన వన్ నేషన్ సివిల్ కోడ్ దిశగా భారతదేశం పయనిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నిన్న గుజరాత్లోని కెవాడియాలో జరిగిన 'రాష్ట్రీయ ... Read More
జస్ట్ 5 నెలల్లో.. భారీగా పెరిగిన హెచ్ఐవీ కేసులు
ఉత్తరాఖండ్; ఉత్తరాఖండ్లోని రామ్నగర్లో హెచ్ఐవీ కలకలం రేగింది. కేవలం ఐదు నెలల్లోనే 20 మందికి ఈ వ్యాది సోకింది. దీంతో స్థానికంగా కలకలం మొదలైంది. ప్రతి ఏటా 20 ... Read More
టీటీడీ బోర్డు మెంబర్స్ వీరే.. తెలంగాణకు చెందిన ఐదుగురికి చోటు
తిరుమల: టీటీడీ పాలక మండలి కొత్త సభ్యుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. చైర్మన్గా బీఆర్ నాయుడితో పాటు మరో 24 మంది సభ్యుల పేర్లను ప్రకటించింది. సభ్యుల్లో ... Read More
గీత కార్మికులకు 340 మద్యం దుకాణాల కేటాయింపు : మంత్రి కొల్లు రవీంద్ర
అమరావతి: ఏపీలో మద్యం దుకాణాలను పారదర్శకంగా కేటాయించామని రాష్ట్ర గనులు, ఎక్సైజ్శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఇప్పటికే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు.గీత కార్మికులకు 340 ... Read More

