సేంద్రియ ఎరువులు ముద్దు రసాయన ఎరువులు వద్దు
రైతు అవగాహన సదస్సును నిర్వహించిన నవభారత్ ఫర్టిలైజర్స్ మైలవరం, న్యూస్ వెలుగు; పంటసాగులో రసాయన ఎరువులు అధికంగా వాడకం వల్ల ఆహార ఉత్పత్తులు విషతుల్యం ఆవుతాయి. రసాయన ఎరువుల వాడకం ... Read More
కోడి గాండ్ల పల్లె గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం
ముద్దనూరు, న్యూస్ వెలుగు; ముద్దనూరు మండలం కోడిగాండ్లపల్లి, కమ్మవారిపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఏ డి ఏ వి. వెంకటసుబ్బయ్య పాల్గొన్నట్లు మండల వ్యవసాయ అధికారి మారెడ్డి.వెంకట ... Read More
ఘనంగా పొన్నతోట మేరి బాబు పుట్టినరోజు వేడుకలు
పెద్దముడియం, న్యూస్ వెలుగు; జమ్మలమడుగు నియోజకవర్గ పెద్దముడియం మండలం సుద్దపల్లె గ్రామంలో ఉండే పొన్నతోట కనకరాజు, పొన్నతోట లక్ష్మి ల రెండవ కుమారుడు పొన్నతోట మేరి బాబు 14వ ... Read More
అసైన్మెంట్ భూములకు రక్షణ కల్పించండి
క్రిష్ణగిరి మండలం తాసిల్దార్ బాధితులతో కలిసి వినతి పత్రం సమర్పించిన ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టిఎం రమేష్ మాదిగ, క్రిష్ణగిరి, న్యూస్ వెలుగు; కర్నూలు జిల్లా ... Read More
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ గా డా.కె.వెంకటేశ్వర్లు పదవి బాధ్యతలు
కర్నూలు, న్యూస్ వెలుగు; ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు, మాట్లాడుతూకర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నూతన సూపరింటెండెంట్ గా మంగళవారం బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు.వైద్యులు, పరిపాలన సిబ్బంది స్వాగతిస్తూ ఆయనను ... Read More
సిసి రోడ్లు నిర్మాణం చేపట్టాలని సబ్ కలెక్టర్ కు వినతి
దాదాపు 30 సంవత్సరాల తరువాత గ్రామానికి కలెక్టర్ రాక... హొళగుంద, న్యూస్ వెలుగు: మండలంలోని ఇంగలదహల్ గ్రామానికి వచ్చిన ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు ఆ ... Read More
ఇంగలదహల్ హైస్కూల్ ను కాంప్లెక్స్ గా కొనసాగించండి
మాజీ ఎంపీటీసీ,మాజీ సర్పంచ్ టిడిపి సీనియర్ నాయకులు జి. చంద్రన్న హొళగుంద, న్యూస్ వెలుగు; మండలంలోని ఇంగలదహల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దాదాపు 1964 సంవత్సరం ... Read More

