సౌదీ అరేబియా పర్యటనకు మంత్రి పీయూష్ గోయల్
ఢిల్లీ : కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి రెండు రోజుల సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ... Read More
నేటితో ముగియనున్ననామినేషన్ల స్వీకరణ
జార్ఖండ్ : రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు నేటితో ముగియనుంది. ఈ దశలో ముప్పై ఎనిమిది నియోజకవర్గాలకు నవంబర్ 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇప్పటి వరకు ... Read More
భారత్ స్పెయిన్ కుదిరిన ఒప్పందం
అంతర్జాతీయం : వడోదరలో ప్రధాని మోదీ, స్పెయిన్ పీఎం పెడ్రో శాంచెజ్ మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య కొన్ని కీలక అంశాల్లో ... Read More
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి విడదల రజిని రాజీనామా చేశారా..?
అమరావతి; ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లి పోతున్నారు. పార్టీలో ఉన్నంతసేపు క్రమశిక్షణ గల ... Read More
వైసీపీ హయాంలోని రహస్య జీవోలు బయటపెట్టండి
అమరావతి ; ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వంలో రహస్యంగా ఉంచిన జీవోలు అన్నింటినీ బహిర్గతం చేయాలని నిర్ణయించింది. 2021 ఆగస్టు 15 నుంచి 2024 ... Read More
ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
అమరావతి ; ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ఏపీ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రేషన్ కార్డు దారులకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని ఏపీ ... Read More
శ్రీ అమ్మవారికి బంగారు ఫాన్సీ హారం
విజయవాడ, న్యూస్ వెలుగు; దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి పి.టీ కాలనీ, రాజమండ్రి కు చెందిన కేశవ శ్రీనివాస రెడ్డి , కుటుంబసభ్యులు శ్రీ అమ్మవారి అలంకరణ నిమిత్తం ఆలయ ... Read More

