నేడు పిజిఆర్ఎస్ ద్వారా ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా నంద్యాల, న్యూస్ వెలుగు; ఈ నెల 28వ తేదీ సోమవారం నంద్యాల పట్టణం కలెక్టరేట్ లోని సెంటినరీ హాలులో "ప్రజా ఫిర్యాదుల ... Read More
మక్కా మసీదులో దొంగతనం
బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు: మండలంలోని భోజనం గ్రామంలో గత అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు మక్కా మసీదు కిటికీని పగలగొట్టి లోపలికి చొరబడి బీరువాను ధ్వంసం కొంత నగదును ... Read More
భక్త కనకదాసు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు లో భక్త కనకదాసు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్వహించాలని బి. సి. సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మను కోరిన కర్నూలు జిల్లా ... Read More
మెట్రో రైలు విస్తరణకు క్యాబినెట్ ఆమోదం
తెలంగాణ : హైదరాబాద్లో మెట్రో రైలు రెండో దశ విస్తరణకు సంబంధించిన డీపీఆర్కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నాగోల్- శంషాబాద్, రాయదుర్గం-కోకాపేట్, ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట, మియాపూర్-పటాన్చెరు, ఎల్బీనగర్-హయత్నగర్.. మొత్తం 76.4 ... Read More
గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను అందించండి : రాష్ట్రపతి
సెంట్రల్ డెస్క్ : దేశంలోని వైద్యులందరూ కొన్ని సంవత్సరాల పాటు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను అందించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. నయా రాయ్పూర్లోని ఆయూష్ ఆరోగ్య ... Read More
భారతదేశానికి సొంత అంతరిక్ష కేంద్రం పేరు పెడతాం ..! కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
ఢిల్లీ : 2035 నాటికి భారతదేశానికి సొంత అంతరిక్ష కేంద్రం ఉంటుందని, దీనిని భారతీయ ఆంత్రిక్ష్ స్టేషన్గా పిలుస్తామని కేంద్ర శాస్త్ర సాంకేతికశాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర ... Read More
చేతివృత్తుల వారిని ఆదుకుంటాం : కేంద్రమంత్రి
తెలంగాణ : కేంద్ర ప్రభుత్వం చేతివృత్తుల వారికి అన్నీ విధాలా అండగా ఉంటుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వారి నైపుణ్యాలను మెరుగు ... Read More

