ఇంటింటికి సరకులు రవాణ: మంత్రి పొన్నం
తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ ఈ రోజు నుంచి ఇంటింటికి సరకులు రవాణా చేసే కార్గో సేవలను ప్రారంభిస్తుంది. మొదట హైదరాబాద్ లో ఈ సేవలు ప్రారంభిస్తున్నామని, తర్వాత ... Read More
విమాన సర్వీసులను ప్రారంభించిన కేంద్రమంత్రి
అమరావతి : విశాఖపట్నం-విజయవాడ మధ్య ఎయిరిండియా, ఇండిగో విమాన సర్వీసులను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు విశాఖ విమానాశ్రయంలో ప్రారంభించారు. Read More
సమ్మక్క సారలమ్మల జాతర అప్పుడే..!
తెలంగాణ : ములుగు జిల్లా మేడారంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సమ్మక్క సారలమ్మల మినీ జాతర జరుగుతుందని జాతర పూజారులు ... Read More
సదరన్ సమ్మేళనంలో పాల్గొన్నముఖ్యమంత్రి
తెలంగాణ: హైదరాబాద్లో జరిగిన సదరన్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇక మీదట ప్రతి ఏటా సదరన్ సమ్మేళనాలను ప్రభుత్వం అధికారికంగా నిర్శహిస్తుందని ప్రకటించారు. Read More
జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు
నంద్యాల జిల్లా : డోన్ స్థానిక నక్కి రామన్న భవనములో సిపిఐ పట్టణ సమితి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శ్రీరామ నగర్ శాఖ కార్యదర్శి ... Read More
వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన టిటిడి
తిరుపతి : ఈ నెల 31న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థాన కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ... Read More
రాజకీయాలకు అతీతంగా మన్ కీ బాత్: పురందేశ్వరి
విజయవాడ : రాజకీయాలకు అతీతంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ కార్యక్రమం నిలుస్తుందని బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. విజయవాడలో ఆమె మాట్లాడుతూ.... ... Read More

