రెస్టారెంట్ ను ప్రారంభించిన మంత్రి
రాజమండ్రి : పర్యాటక రంగంలో ఆంధ్ర ప్రదేశ్ ను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెడతామని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమండ్రి గోదావరి నదిలోని బ్రిడ్జి ... Read More
ధార్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత
డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే బాచేపల్లెలో ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు ఆళ్ళగడ్డ, న్యూస్ వెలుగు; ధార్మిక చింతన తోనే మానసిక ప్రశాంతత సాధ్యమవుతుందని, తిరుమల తిరుపతి దేవస్థానములు ... Read More
ఆర్ఎంపి వైద్యం వికటించి బాలిక మృతి
తొర్రూరు; మహాబూబాబాద్ జిల్లా తోర్రుర్ మండల లోని హరిపిరాల గ్రామంలో ఘటన*సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలానికి చెందిన ఏనుగంట తండా కు బానోతు ఐశ్వర్య (15) నిన్న సాయంత్రం ... Read More
అన్నదానం నిమిత్తం లక్ష విరాళం
విజయవాడ, న్యూస్ వెలుగు; శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంకు నవభారతీ నగర్, గుంటూరుకు చెందిన టీ.శారద, శ్రీనివాస్ కుటుంబసభ్యులతో కలిసి శ్రీ అమ్మవారి దేవస్థానంలో జరుగు అన్నదానం నిమిత్తం ఆలయ ... Read More
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నియామకం.
ఉత్తర్వులు జారీ చేసిన భారత ప్రభుత్వ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏలూరు, న్యూస్ వెలుగు; కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా ఏలూరు ఎంపీ ... Read More
రైతుల సమస్యల పరిష్కారానికి గ్రామసభలు
బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు; గ్రామాల్లో భూ సమస్యలు పరిష్కరించేందుకే గ్రామ సభలు నిర్వహిస్తున్నామని బండి ఆత్మకూరు తాసిల్దార్ ధోని ఆల్ఫ్రెడ్ అన్నారు. మండలంలోని శనివారం నారాయణపురం చిన్నదేవలాపురం ... Read More
రామయ్య సన్నిధిలో 11వ బెటాలియన్ కమాండెంట్
ఒంటిమిట్ట, న్యూస్ వెలుగు; రెండవ అయోధ్యగా పేరుపొందిన ఆంధ్ర భద్రాచలంగా పిలువబడే ఏకశిలా నగరం ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని సన్నిధికి శనివారం భాకరాపేట 11వ బెటాలియన్ కమాండెంట్ ... Read More

