జిల్లాలో కొత్తగా 3 స్కానింగ్ కేంద్రాలకు అనుమతి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు, న్యూస్ వెలుగు : జిల్లాలో కొత్తగా 3 స్కానింగ్ కేంద్రాల రిజిస్ట్రేషన్ లకు జిల్లాస్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ ... Read More
ప్రజా సమస్యలు సత్వరం పరిష్కరించాలి; మంత్రి టి.జి భరత్
టిజివి సంస్థల తరుపున మున్సిపాలిటీకి హైపో ద్రావణం ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పిన మంత్రి దోమల నివారణకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశం నగరపాలక అధికారులతో రాష్ట్ర ... Read More
గడియారం హాస్పిటల్లో వసతులు కల్పించండి
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పి మురళీకృష్ణ కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు నగరం నందలి గడియారం హాస్పిటల్ నందు వసతులు కల్పించాలని కోరుచూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ... Read More
భక్త కనకదాసు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు జిల్లా కురువ సంఘం రాష్ట్రవ్యాప్తంగా భక్త కనకదాసు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ సిఎం చంద్రబాబు నాయుడుకి వినతిపత్రం పంపినట్లు కర్నూలు ... Read More
యాజమాన్య పద్ధతులు సకాలంలో పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు
ముద్దనూరు, న్యూస్ వెలుగు; మండలం రబీ సీజన్ లో మినుము,శనగ,పంట లు సాగు చేసే రైతులు ఆయా పంటల్లో రకాల ఎంపిక,విత్తన మోతాదు,విత్తన శుద్ధి, కలుపు నివారణ మరియు ... Read More
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారులతో సిఎం సమావేశం
అమరావతి : పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి పి.నారాయణ సంబంధిత అధికారులు పాల్గొన్నట్లు సిఎంఓ కార్యాలయం ... Read More
శాశ్వత సభ్యత్వాన్ని తీసుకున్న మంత్రి శ్రీనివాస్
విజయనగరం జిల్లా : తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కె శ్రీనివాస్ శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. ... Read More

