రీ సర్వే తప్పిదాలను సరి చేసేందుకే గ్రామ సభలు
హోళగుంద,న్యూస్ వెలుగు: భూ రీ సర్వేలో జరిగిన తప్పిదాలను సరి చేసేందుకే ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తుందని తహసిల్దార్ సతీష్ కుమార్ అన్నారు.శనివారం మండల పరిధిలోని ఎండీ హల్లి ... Read More
సభ్యత్వ నమోదు కార్యక్రమాన్నిప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి
శ్రీకాకుళం జిల్లా: టెక్కలిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెం నాయుడు ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఆత్మగౌరవానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని ... Read More
టీడీపీ పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించిన మండల టీడీపీ నాయకులు
* టీడీపీ పార్టీ సభ్యత్వం రేపటి భవితకు ఆదర్శం * మండల అధ్యక్షుడు ఆర్.తిరుపాల్ నాయుడు. తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండలం పరిధిలోని గల బొందిమడుగుల ... Read More
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం : మంత్రి
రాజమహేంద్రవరం : రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించాలన్న ఉద్దేశ్యంతో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఒకరోజు ఆధ్యాత్మిక పర్యటన ప్యాకేజీకి ... Read More
నేడు నునుసరాళ్ళ గ్రామంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం..
మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండలం పరిధిలోని గల నునుసరాళ్ళ గ్రామంలో ఆదివారం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పత్తికొండ శాసనసభ్యులు ... Read More
90 శాతం సబ్సిడీ తో బిందు సేద్యం పరికరాలను అందించిన మంత్రి
ప్రకాశం జిల్లా : కొండపి నియోజక వర్గంలోని మర్రిపూడిలో ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ సేద్య పథకం కింద రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ... Read More
భక్త కనకదాసు జయంతి ను అధికారికంగా నిర్వహించాలి
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: భక్త కనకదాసు జయంతి ను అధికారికంగా నిర్వహించాలని సంగోళి రాయన్న సేన నాయకులు గురువారం రోజున కర్నూల్ పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజుకు ... Read More

