BREAK NEWS

ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది : మంత్రి సత్యకుమార్

ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది : మంత్రి సత్యకుమార్

పల్నాడు జిల్లా : దాచేపల్లిలో అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబ సభ్యులకు... రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుదని.. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ భరోసా ఇచ్చారు. ... Read More

ఉచిత గ్యాస్‌ పంపిణీకి సిద్దిమైన ప్రభుత్వం

ఉచిత గ్యాస్‌ పంపిణీకి సిద్దిమైన ప్రభుత్వం

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో దీపావళి నుంచి ఉచిత గ్యాస్‌ పంపిణీ నేపధ్యంలో..ఈనెల 29 నుంచి బుకింగ్స్‌ ప్రారంభమవుతాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. సిలిండర్‌ ... Read More

పార్టీ సభ్యత్వ నమోదు పై పార్టీ నేతలతో సమీక్షించిన ముఖ్యమంత్రి

పార్టీ సభ్యత్వ నమోదు పై పార్టీ నేతలతో సమీక్షించిన ముఖ్యమంత్రి

అమరావతి:  తెలుగు దేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. పార్టీని బలోపేతం చేయడం, నామినేటెడ్ పదవుల భర్తీపై ... Read More

ఎల్లార్తి దర్గలో ప్రత్యేక ఫాతెహల్

ఎల్లార్తి దర్గలో ప్రత్యేక ఫాతెహల్

హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలో గురువారం సందర్భంగా రాష్ట్రానికి ప్రసిద్ధి గాంచిన శ్రీ శ్రీ హాజరత్ శేక్షవలి,షాషావలి తాత దర్గాలో భక్తులు ప్రత్యేక ఫాతెహల్ నిర్వహించారు.అలాగే భక్తులు ... Read More

గ్రామసభలతో  సమస్యలను పరిష్కరించుకోవచ్చు

గ్రామసభలతో  సమస్యలను పరిష్కరించుకోవచ్చు

హోళగుంద, న్యూస్ వెలుగు :గ్రామసభల ద్వారా సమస్యలనుపరిష్కరించుకోవచ్చునని తహసీల్దార్ సతీష్ కుమార్ అన్నారు. రైతులు నీలమ్మ భర్త తిక్క స్వామి మా పొలము ఆన్లైన్లో తక్కువ భూమి చేసినారని ... Read More

సైబర్ నేరాల పై అవగాహన

సైబర్ నేరాల పై అవగాహన

హోళగుంద, న్యూస్ వెలుగు;  మండల పరిధిలో గురువారం పెద్దహేట గ్రామాన్ని సందర్శించడం జరిగినది. గ్రామంలో ప్రజలందరికీ సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించి అప్రమత్తం చేయడమైనది. బాలికలు, మహిళలపై ... Read More

ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జిల నియామకం

ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జిల నియామకం

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో  మరో ముగ్గురు కొత్త జడ్జిలను నియమకానికి రాష్ట్రపతి  ఆమోదం తెలిపారు. సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి చేసిన సిఫారసు మేరకు హైకోర్టుకు ముగ్గురు అదనపు ... Read More