ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం తీపి కబురు.. 57 కి.మీ కొత్త రైల్వే లైన్కు కేబినెట్ ఆమోదం
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైల్వే అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.2.245 కోట్లతో 57 కి.మీ కొత్త రైల్వే లైన్కు మంత్రివర్గం ... Read More
ముస్లింల స్మశాన వాటిక కొరకు స్థలాన్ని కేటాయించండి
గ్రామ సభలో అర్జీ అందజేసిన ముస్లింలు తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: ముస్లింలకు సంబంధించి స్మశాన వాటిక కొరకు స్థలాన్ని కేటాయించాలని తుగ్గలి ముస్లిం పెద్దలు తహసిల్దార్ నాగరాజు ... Read More
భూ రీసర్వే సమస్యలు గ్రామసభలతోనే పరిష్కారం
తుగ్గలి మండల తహసిల్దార్ నాగరాజు తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: గ్రామ సభల ద్వారా రైతులకు సంబంధించిన భూ రీసర్వే సమస్యలు పరిష్కారం అవుతాయని తుగ్గలి తహసిల్దార్ నాగరాజు ... Read More
అధిక ధరలకు టపాసులు అమ్మకుండా నియంత్రించాలి
నిభందనలు పాటించని టపాసు దుకాణాల లైసెన్సులు రద్దు చేయాలి కడప జిల్లా డివైఎఫ్ఐ కార్యదర్శి వీరణాల.శివకుమార్ జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; రాబోవు దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రజలకు ... Read More
కడప జిల్లా క్రికెట్ టీంకు 7 గురు జమ్మలమడుగు విద్యార్థులు ఎంపిక
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; కడప జిల్లా క్రికెట్ టీంకు జమ్మలమడుగు పట్టణానికి చెందిన విద్యార్థులు ఎంపికైనట్టు ఎస్.జి.ఎఫ్ క్రికెట్ అకాడమీ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ... Read More
కర్నూలు డీఈవోగా ఎస్ శ్యామ్యూల్ పాల్
కర్నూలు, న్యూస్ వెలుగు; అంకితభావం, క్రమశిక్షణ కలిగి విధులు నిర్వహిస్తే ఎంతటి వారైనా ఉన్నత స్థానం లోకి వెళతారనేందుకు నిదర్శనం ఈ కథనం. కర్నూలు జిల్లా డీఈవోగా ఎస్ శ్యా ... Read More
మద్యం దుకాణాలు ఊరికి దూరంగా ఏర్పాటు చేయాలి
రాజుపాలెం, న్యూస్ వెలుగు; గత ప్రభుత్వంలో మద్యం దుకాణాలు ఊరికి దూరంగా ఉండాలని ప్రభుత్వమే మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి ఊరికి దూరంగా ఉండాలని నిబంధనలు పెట్టింది. కూటమి ప్రభుత్వం ... Read More

