BREAK NEWS

బైక్  సైలెన్సర్లను రోడ్ రోలర్‌తో తొక్కించిన ఎస్పీ

బైక్  సైలెన్సర్లను రోడ్ రోలర్‌తో తొక్కించిన ఎస్పీ

110 బైక్ సైలెన్సర్లు ధ్వంసం  స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సైలెన్సర్ల ను సీజ్ చేసిన కర్నూలు పోలీసులు.  ట్రాఫిక్ సమస్యల పై దృష్టి సారిస్తాం. కర్నూలు, న్యూస్ వెలుగు; ... Read More

కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి రైతుల సమస్యలను పరిశీలించి, పరిష్కరిస్తాం

కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి రైతుల సమస్యలను పరిశీలించి, పరిష్కరిస్తాం

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు, న్యూస్ వెలుగు: కర్నూలు మార్కెట్ యార్డ్ లో ఉల్లి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి, వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని ... Read More

తండ్రి మరణం.. కుమారుడు జననం… విది ఆడిన వింత నాటకం..

తండ్రి మరణం.. కుమారుడు జననం… విది ఆడిన వింత నాటకం..

గద్వాల్ న్యూస్ వెలుగు: జీవితం హ్యాపీగా సాగిపోతుందని ఉహించుకున్నారు. ఇంతలోనే విధి వక్రించి భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. భర్త చనిపోయిన ఒక గంట వ్యవధిలోనే అతడి ... Read More

రంగస్వామి సినిమాను ఆదరించండి…

రంగస్వామి సినిమాను ఆదరించండి…

జమ్మలమడుగు డిస్ట్రిబ్యూటర్ పొన్నతోట జయచంద్ర.. జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; ఈనెల 25వ తేదీన జమ్మలమడుగు స్థానిక సాయిరాం థియేటర్లో రంగస్వామి సినిమా విడుదల కానుంది. ఈ సినిమా రాయలసీమ ... Read More

ఇండస్ట్రియల్‌ ఆల్కహాల్‌పై చట్టం చేసే అధికారం రాష్ట్రాలదే.. తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం

ఇండస్ట్రియల్‌ ఆల్కహాల్‌పై చట్టం చేసే అధికారం రాష్ట్రాలదే.. తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం

నేషనల్ ; ఇండస్ట్రియల్‌ ఆల్కహాల్‌పై చట్టం చేసే అధికారం రాష్ట్రాలకే ఉందంటూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెలురించింది. సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్‌ గతంలో ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ ... Read More

భారత్‌ బ్రాండ్‌ను విస్తరించిన కేంద్రం.. సామాన్యులకు ఊరట..!

భారత్‌ బ్రాండ్‌ను విస్తరించిన కేంద్రం.. సామాన్యులకు ఊరట..!

నేషనల్ ; కేంద్రం సామాన్యులకు ఊరట కలిగించే వార్త చెప్పింది. రాయితీపై పప్పులను అందించేందుకు ‘భారత్‌’ బ్రాండ్‌ను విస్తరించింది. ఇందులో తృణధాన్యాలు, మసూర్‌ దాల్‌ని చేర్చింది. పెరుగుతున్న ధరల ... Read More

అమ్మవారిని దర్శిoచుకున్న మంత్రివర్యులు కింజరపు రామ మోహన్ నాయుడు

అమ్మవారిని దర్శిoచుకున్న మంత్రివర్యులు కింజరపు రామ మోహన్ నాయుడు

విజయవాడ, న్యూస్ వెలుగు;  అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేసిన కేంద్ర పౌర విమానయాన మంత్రివర్యులు కింజరపు రామ మోహన్ నాయుడు వీరితో పాటుగా విజయవాడ ఎంపి కేశినేని చిన్ని ... Read More