BREAK NEWS

లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేయండి

లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేయండి

వైద్య రంగంలో పరిశోధనలతో సరికొత్త వైద్య పద్ధతులను కనిపెట్టాలి నీట్ పరీక్షలో ప్రతిభ కనబరిచిన గురుకుల విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు, న్యూస్ వెలుగు ... Read More

రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి.. వైఎస్‌ జగన్‌ ఆవేదన

రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి.. వైఎస్‌ జగన్‌ ఆవేదన

అమరావతి;  ప్రేమోన్మాది చేతిలో దాడికి గురై ప్రాణాలు కోల్పోయిన సహాన కుటుంబసభ్యులకు ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. బుధవారం ఉదయం తాడేపల్లి నుంచి గుంటూరు జీజీహెచ్‌కు ... Read More

ఏపీలో ఉచిత సిలిండర్‌పై ట్విస్ట్‌.. డబ్బు చెల్లిస్తే 48 గంటల్లో తిరిగి చెల్లింపునకు కేబినెట్‌ ఆమోదం

ఏపీలో ఉచిత సిలిండర్‌పై ట్విస్ట్‌.. డబ్బు చెల్లిస్తే 48 గంటల్లో తిరిగి చెల్లింపునకు కేబినెట్‌ ఆమోదం

అమరావతి : ఏపీ కేబినెట్‌  సమావేశం కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ... Read More

ఆస్తుల వివాదం.. తల్లి, చెల్లిపై పిటిషన్‌ వేసిన మాజీ సీఎం వైఎస్‌ జగన్

ఆస్తుల వివాదం.. తల్లి, చెల్లిపై పిటిషన్‌ వేసిన మాజీ సీఎం వైఎస్‌ జగన్

 అమరావతి;  వైఎస్‌ జగన్ తల్లి విజయమ్మ, చెల్లి వైఎస్‌ షర్మిలపై నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (NCLT) లో ఫిర్యాదు చేశారు. సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేటు ... Read More

ఏపీపీఎస్‌సీ చైర్‌పర్సన్‌గా రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి అనురాధ నియామకం

ఏపీపీఎస్‌సీ చైర్‌పర్సన్‌గా రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి అనురాధ నియామకం

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌గా రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి అనురాధ  నియామకమయ్యారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ఏపీ చీఫ్‌ సెక్రటరీ నీరభ్‌కుమార్‌  ఉత్తర్వులు ... Read More

BSNL చందాదారులను ఆకర్షించడానికి ఏడు కొత్త సేవలు

BSNL చందాదారులను ఆకర్షించడానికి ఏడు కొత్త సేవలు

ఢిల్లీ : ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) చందాదారులను ఆకర్షించడానికి ఏడు కొత్త కస్టమర్-సెంట్రిక్ సేవలను ప్రారంభించింది. 4జీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ ... Read More

భూ రీ సర్వే సమస్యల పరిష్కారానికే గ్రామ సభ

భూ రీ సర్వే సమస్యల పరిష్కారానికే గ్రామ సభ

కర్నూలు, న్యూస్ వెలుగు: రైతులకు చెందిన భూములను రీ సర్వే చేశారని వాటిలో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని కల్లూరు మండల  తహసిల్దార్ ఆంజనేయులు  తెలిపారు. ... Read More