ఉపాధి హామీ నిధులతో పల్లెలు సర్వతోముఖాభివృద్ధి
హోళగుంద,న్యూస్ వెలుగు: జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో పల్లెల్లోని కాలనీలను సర్వతోముకాభివృద్ధి చేసుకుందామని,ఈ పథకం గ్రామ అభివృద్ధికి వరంలాంటిదని ఎపిఓ భక్తవత్సలం పేర్కొన్నారు.శనివారం మండల పరిధిలోని ఎండీ ... Read More
బీటీ రోడ్డు శంకుస్థాపనకు రానున్న బి వీరభద్ర గౌడ
హొళగుంద, న్యూస్ వెలుగు; హోళగుంద నుండి హాన్నూర్ కొట్టాల వరకు నాలుగు కోట్ల 70 లక్షల రూపాయల తో నిర్మించే కొత్త బీటీ రోడ్డు శంకుస్థాపనకు ఆలూరు నియోజకవర్గం ... Read More
వైభవంగా చిన్న గౌరమ్మ పండుగ
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో శనివారం శ్రీ పెట్టే బసవేశ్వర స్వామి ఆలయం,విరక్త మఠం,భోగేశ్వర స్వామి దక్షిణామూర్తి దేవాలయాల్లో చిన్న గౌరమ్మ పండుగను వైభవంగా పున్నమి రోజు కూర్చోబెట్టి ... Read More
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
హోళగుంద, న్యూస్ వెలుగు; హోళగుంద మండల పరిధిలోఎల్లార్తి గ్రామ నివాసి బోయ శేకమ్మ మరణించటంతో కుటుంబాన్ని పరామర్శించి, అంత్యక్రియలకు గాను 5,000/-రూపాయలను అందించిన టీడీపీ సీనియర్ నాయకుడు ఎల్లార్తి మల్లికార్జున ... Read More
అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం
అమరావతి : వైసీపీ హయాంలో నిలిచిపోయిన అమరావతి రాజధాని నిర్మాణ పనులు శనివారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈమేరకు తుళ్లూరు మండలం ఉద్దండరాయుని పాలెం వద్ద ... Read More
ముడా స్కామ్లో కొనసాగుతున్న ఈడీ సోదాలు.. ఏపీ వైఎస్సారీపీ నేతకు షాక్ ఇచ్చిన దర్యాప్తు సంస్థ..!
మైసూర్ ; మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ దాడులు శనివారం సైతం కొనసాగాయి. ఈ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన కుటుంబ ... Read More
విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు ఆగ్రహం
అమరావతి, న్యూస్ వెలుగు; కడప జిల్లాలో ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులతో మాట్లాడారు. విద్యార్థిని ... Read More

