రాష్ట్రస్థాయి పోటీలకు పగిడిరాయి విద్యార్థి ఎంపిక
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: జిల్లా కేంద్రమైన కర్నూలు నందు అవుట్ డోర్ స్టేడియంలో జరిగిన వాలీబాల్ అండర్ 17 బాలుర విభాగం పోటీలలో పగిడిరాయి జిల్లా పరిషత్ ... Read More
పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు
* రైతులకు పలు సలహాలను తెలియజేసిన వ్యవసాయ శాఖ అధికారులు మద్దికేర, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుఫాను ప్రభావంతో గత కొద్ది రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా వర్షాలు ... Read More
ముగిసిన రెండు రోజుల శిక్షణా తరగతుల కార్యక్రమం
ఉపసర్పంచులకు,వార్డు మెంబర్లకు అవగాహన కల్పించిన అధికారులు తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు మండల కేంద్రమైన తుగ్గలి లోని స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు ... Read More
ఏపీలో మాఫియా సామ్రాజ్యం: వైఎస్ జగన్!
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మాఫియా సామ్రాజ్యం నడుస్తున్నదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. మద్యం, ఇసుక పాలసీల్లో ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. తాడేపల్లిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ... Read More
రీ సర్వే భూ సమస్యల పరిష్కారం పై గ్రామ సభ
హాజరైన సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలోని ఇంగళదహల్ గ్రామంలో శుక్రవారం తహసీల్దార్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో రీ సర్వేలో జరిగిన పొరపాట్లు ... Read More
ఉపసర్పంచ్ వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమం
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో గురువారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ విజయ లలిత ఆధ్వర్యంలో ఉపసర్పంచ్,వార్డు సభ్యులకు గ్రామ పంచాయతీ పనుల పై ... Read More
ఉపాధి హామీ నిధులతో పల్లెలు సర్వతోముఖాభివృద్ధి
హోళగుంద,న్యూస్ వెలుగు: జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో పల్లెల్లోని కాలనీలను సర్వతోముకాభివృద్ధి చేసుకుందామని,ఈ పథకం గ్రామ అభివృద్ధికి వరంలాంటిదని ఎపిఓ భక్తవత్సలం పేర్కొన్నారు.గురువారం మండల పరిధిలోని గెజ్జెహళ్లి,లింగంపల్లి ... Read More

