గోదావరి కృష్ణా పెన్నా నదులను అనుసంధానం చేస్తాం
అమరావతి; పోలవరానికి రూ.12,517 కోట్లు మంజూరయ్యాయి....ఫేజ్-1ను రెండేళ్లలో పూర్తి చేస్తాం. నదుల అనుసంధానం కూడా మళ్లీ ప్రారంభిస్తాం. 95 శాతం చెరువులు, ప్రాజెక్టులు నీళ్లతో కళకళలాడుతున్నాయి. వరుణ దేవుడు కూడా ... Read More
ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్స్
అమరావతి ; ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్స్ కోసం రూ.5 వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. కృష్ణపట్నం ఒక ఇండస్ట్రియల్ టౌన్ షిప్ గా తీర్చిదిద్దుతున్నాం. నక్కపల్లి దగ్గర ... Read More
ఉచిత ఇసుక విధానంలో మార్పులు చేస్తూ సవరణ ఉత్తర్వులు జారీ
అమరావతి; రీచ్ల నుంచి ట్రాక్టర్లలో ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతి. ట్రాక్టర్లలో ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు. ఉచిత ఇసుక విధానంలో మార్పులు చేస్తూ సవరణ ఉత్తర్వులు ... Read More
ఉచిత బస్సు ప్రయాణం పై నిర్ణయం తీసుకోవాలి
అమరావతి; కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగునెలలు అయినా ఉచిత బస్సు ప్రయాణం పై ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదని ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ ... Read More
ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల తో చంద్రబాబు
మంగళగిరి; మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ... Read More
బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని అమలుచేయాలి
ఢిల్లీ; బాల్య వివాహాల కట్టడికి సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలను జారీ చేసింది. పర్సనల్ లాతో సంబంధం లేకుండా బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని అమలుచేయాలని సూచించింది. ఈ మేరకు ... Read More
సత్యసాయి జిల్లా పర్యటనలో కేంద్ర సమాచార ప్రసార శాఖల సహాయ మంత్రి ఎల్.మురుగన్
శ్రీ సత్యసాయి, న్యూస్ వెలుగు; శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో భాగంగా.. కేంద్ర సమాచార ప్రసార శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ శుక్రవారం శాంతిభవన్ కు చేరుకున్నారు. శాంతిభవన్ ... Read More

