NSGని స్థాపించి నేటికి 40 ఏళ్లు : ప్రధాని
ఢిల్లీ : బ్లాక్ క్యాట్స్గా పిలిచే జాతీయ భద్రతా దళం.. NSGని స్థాపించి నేటికి 40 సంవత్సరాలు పూర్తయ్యాయి. NSG వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర ... Read More
ప్రజాదర్బార్ కు తరలివచ్చిన నిర్వశితులు
మంగళగిరి : ఉండవల్లి నివాసంలో 42వ రోజు నిర్వహించిన “ప్రజాదర్బార్”కు మంగళగిరి నియోజకవర్గంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చి వారి సమస్యలు వివరించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి వైద్యసాయం కోసం ... Read More
అగస్త్య ఇంటర్నేషనల్ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్
గుంటూరుజిల్లా: ఉండవల్లిలోని నివాసంలో అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ తో సమావేశమయ్యారు. దేశంలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల్లో ఆసక్తి, సృజనాత్మకత, ... Read More
రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి
అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ... Read More
ఆఫ్రికా దేశాల పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఇంటర్నేషనల్ డెస్క్ : ఆఫ్రికా దేశాల పర్యటన రెండో విడతలో, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అల్జీరియా నుండి మౌరిటానియాకు బయలుదేరారు. రాష్ట్రపతికి ఆదేశ పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ... Read More
పెద్దతుంబళం పోలీసు స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ
నేరాల నియంత్రణ కు చర్యలు తీసుకోవాలి పోలీసు స్టేషన్ రికార్డులను పరిశీలించిన ... ఎస్పీ. కర్నూలు, న్యూస్ వెలుగు; పెద్దతుంబళం పోలీసు స్టేషన్ ను కర్నూలు జిల్లా ఎస్పీ జి. ... Read More
దేశ భవిష్యత్తుకు నారీశక్తి అవసరం
బాలికల్లో దాగి ఉన్న నిద్రాణమైన శక్తిని వెలికితీయండి జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నంద్యాల, న్యూస్ వెలుగు; దేశ భవిష్యత్తు కోసం నారీ శక్తి అవసరత ఎంతైనా ఉందని... ... Read More

