ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉండాలి
నగరంలో హంద్రీ, తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు, న్యూస్ వెలుగు: భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అన్ని విధాలా ముందస్తు ... Read More
దేవరగట్టులో శ్రీ మాళ మల్లేశ్వరుని బండారు మహిమ
51 జటికీలకు గొలుసు తెంపిన గొరవయ్య గాదిలింగప్ప తరలి వచ్చిన అశేష భక్త జనం. హోళగుంద,న్యూస్ వెలుగు: మండల పరిధిలో విజయదశమి ఉత్సవాలో భాగంగా కర్రల సమరం అనంతరం ... Read More
నూతన తహసీల్దార్ ను కలిసిన కూటమి పార్టీ నాయకులు
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నూతన తహసీల్దార్ సతీష్ కుమార్ ను కూటమి పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఇందులో భాగంగా తహసీల్దార్ ను ... Read More
ఐఏఎస్లకు చుక్కెదురు.. డీవోపీటీ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులకు క్యాట్ నో..!
అమరావతి; తెలంగాణ కేడర్ నుంచి ఏపీకి కేటాయించిన ఐఏఎస్ అధికారులకు చుక్కెదురైంది. పలువురు ఐఏఎస్ అధికారులను ఏపీకి కేటాయిస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ... Read More
రేపు ఏపీ కేబినెట్.. నూతన పారిశ్రామిక విధానంపై చర్చించే అవకాశం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ భేటీ ఈనెల 16న బుధవారం సచివాలయంలో జరుగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగనున్న సమావేశంలో టీడీపీ, బీజేపీ, జనసేనకు చెందిన మంత్రులు పాల్గొననున్నారు. ఈనెల ... Read More
ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాల దోపిడీని అరికట్టాలి. డివైఎఫ్ఐ
కడప, న్యూస్ వెలుగు; ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకొంటున్న ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాల పై చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) జిల్లా కార్యదర్శి వీరణాల.శివకుమార్ తెలిపారు.మంగళవారం ... Read More
ఫీల్డ్ అసిస్టెంట్ తీరు మార్చుకోవాలి
ఏపీ దళిత వేదిక జిల్లా ఉపాధ్యక్షురాలు కన్నెలూరు లక్ష్మి జమ్మలమడుగు, న్యూస్ వెలుగు; జమ్మలమడుగు మండలం పూర్వ బొమ్మేపల్లి సచివాలయం నందు మంగళవారం సచివాలయంలో నిర్వహించిన గ్రామసభ నందు ... Read More

