518 కిలోల కొకైన్ను స్వాధీనం
గుజరాత్ :డ్రగ్స్ మరియు నాషా ముక్త్ భారత్ అభియాన్పై కేంద్ర ప్రభుత్వ జీరో టాలరెన్స్ విధానానికి అనుగుణంగా, ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం మరియు గుజరాత్ పోలీసులు గుజరాత్ ... Read More
జెనీవా చేరుకున్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా
జెనీవా : ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (ఐపియు) 149వ అసెంబ్లీకి పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గత రాత్రి జెనీవా చేరుకున్నట్లు ... Read More
నేడు పిజిఆర్ఎస్ ప్రజా వినతుల స్వీకరణ రద్దు
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నంద్యాల, న్యూస్ వెలుగు; ఈ నెల 14 తేదీ పల్లె పండుగ - పంచాయతీ వారోత్సవాలు, మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ ఉన్న ... Read More
రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలి
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టి.జి. భరత్ కర్నూలు, న్యూస్ వెలుగు: రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండేలా చూడాలని ఆ దుర్గామాతను ... Read More
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలి కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు డివిజన్, మండల స్థాయిలో కూడా కంట్రోల్ ... Read More
శ్రీ మాళ మల్లేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం
హోళగుంద, న్యూస్ వెలుగు: విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవరగట్టు శ్రీ మాళ సహిత మల్లేశ్వర స్వామిని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం,దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మనూరు ... Read More
శ్రీ మాళ సహిత మల్లేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
హోళగుంద,న్యూస్: దసరా బన్ని ఉత్సవాల సందర్భంగా శనివారం మండల పరిధిలోని దేవరగట్టు కొండల్లో వెలసిన శ్రీ మాళ సహిత మల్లేశ్వర స్వామిని ఆలూరు ఎమ్మెల్యే వీరుపాక్షి దర్శించుకున్నారు.అనంతరం స్వామివారి ... Read More

